వలిగొండ: పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఒక వరమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్�
జయశంకర్ భూపాలపల్లి : ప్రస్తుతం జరుగుతున్న శీతాకాలపు పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు, రాజ్య సభ సభ్యులతో పార్లమెంట్ సమావేశాలను స్థంభింప చేయించి రాష్ట్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలును సాధించి �
కాటారం : ఇసుక లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి దగ్దమైన ఘటన మండల కేంద్రంలోని 353 (సీ) జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టీఎస్02యూబీ9986 నంబర్ గల ఇసుక లారీ ఇసుక లోడ్తో మహాదే
భూపాలపల్లి టౌన్ : కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేనందున రైతులు అనువైన చోట ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ప్రయత్నం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఆ�
చిట్యాల : గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పురుషోత్తం అన్నారు. గురువారం మండలంలోని గుంటూర్పల్లి గ్రామంలో చేపడుతున్న బృహత్పల్లె ప్రకృత
భూపాలపల్లి టౌన్ : వరికి ప్రత్యామ్నాయంపై రైతులతో చర్చించండి.. అవకాశం ఉన్న చోట ఆరుతడి పంటలు వేసేలా అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులను, అధికారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. గురువారం భూ�
గణపురం : గణపురం మండలంలోని బంగ్లాపల్లి గ్రామానికి చెందిన ధరంసోత్ రూప్ సింగ్ (30) అప్పుల బాధతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పరకాల ఆసుపత్రికి �
మల్హార్ : మల్హార్రావు మండలంలోని తాడీచర్ల గ్రామానికి చెందిన రమ్యశ్రీ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో టీఆర్ఎస�
చిట్యాల : మండలంలోని బావుసింగ్పల్లి గ్రామానికి చెందిన గొడుగు కుమార్ (30) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం నైన్పాక గ్రామ నుంచి వలస వచ్చిన కుమార్ భావుసి�
భూపాలపల్లి టౌన్ : భూపాలపల్లి పట్టణ శివారులో బొగ్గుల వాగు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ఉప్పుల కుమారస్వామి కాలు విరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండల
గృహ సందర్శనలో కేసులు నమోదు చేయండి డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ శ్రీరాం భూపాలపల్లి టౌన్ : జిల్లాలో ఫైలేరియా వ్యాధిపై దృష్టి సారించి, గృహ సందర్శనలో కేసులు నమోదు చేసి ప్రొఫైల్ సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరో
భూపాలపల్లి :సీనియర్ పాత్రికేయులు రాఘవులు శనివారం ఉదయం తన స్వగ్రామం భూపాలపల్లి మండలం గుర్రంపేటలో అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి లు మృతుని కుటుంబ స�