గణపురం : ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ కలెక్టర్ టీఎస్. దివాకర్ అన్నారు. గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన దళితులు ఇళ్ల నిర్మాణా�
మహదేవపూర్:మండలకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహదేవపూర్ లో జరిగింది. గత10 రోజుల క్రితం నుంచి జ్వరం,దగ్గు వంటి లక్షణాలు రాగా మహదేవపూర్లోని ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక�
కొడకండ్ల : మండలంలోని లక్ష్మక్కపల్లి రెవిన్యూ గ్రామంలో ఏర్పాటు చేయనున్న పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పై బోడోనికుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు మండల కేంద్రంలోని ఎ�
మల్హర్ : బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరిత్యా నేరమని బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని రుద్రారంలో భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన మైనర్ బాలికకు వివాహం నిశ్చయించారనే విషయ�
కాళేశ్వరం: మావోయిస్టు బంద్ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దు కాళేశ్వరం గోదావరి నదిపై గల అంతర్ రాష్ట్ర వంతెన వద్ద హై అలర్టు విధించింది. అలాగే గోదావరి నది పరివాహక ప్రాంతంప
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారి ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా ఓం నమశ్శివాయ నామంతో మార్మోగింది. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచివేలాదిగా భక్తులు వచ్చారు. తె�
కృష్ణకాలనీ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన పలకల హర్షవర్థన్ రెడ్డి అనే యువకుడు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరానికి చెందిన ఓ యువతీపై పోట్రోల్ పోసి, తాను పోసుకుని గాయలపాలైన ఘ�
గణపురం : ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తున్న బీరెల్లి రమేశ్
కాటారం : జాతీయ రహదారిపై కాటారం శివారులో ఆదివారం మారుతి ఈకో వ్యాన్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్లోని కాశీబుగ్గకు చెందిన ద�
చిట్యాల : సుధీర్ఘకాలం పార్టీలో పని చేసిన టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుంభం రవీందర్రెడ్డి గత కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడి మృతి చెందాడు. ఆయన దవాఖాన ఖర్చులు, వారి కుటుంబ పరిస్థితులను సీఎం కేసీఆర్ దృష్�
భూపాలపల్లి: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని డీడీఎంఎస్ బి. వెంకన్న అన్నారు. శనివారం భూపాలపల్లి ఏరియా కేటీకే 8వ భూగర్భ గనిని, కేటీకే ఓసీపీ-3 ప్రాజెక్ట్ను ఆయన సందర్శించి, ఆయా గనులలో సింగరేణి యాజమాన్యం త
భూపాలపల్లి : జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పశుసంవ
చిట్యాల: అటవీశాఖ భూములను సాగు చేస్తున్న రైతులు పోడు భూములపై హక్కుల పత్రాలను పొందడానికి దళారులను నమ్మి మోసపోవద్దని పోడుభూముల మండల స్పెషల్ ఆఫీసర్, డీఆర్డీవో పురుషోత్తం అన్నారు. శుక్రవారం మండలంలోని వెంచ�
భూపాలపల్లి : అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.స్వర్ణలత కోరారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభకు జేసీ ము