భూపాలపల్లి: సింగరేణి కార్మీకులు స్వీయ రక్షణ పరికరాలను ఎల్లప్పుడూ ధరించాలని సింగరేణి డీడీఎమ్ఎస్ బానోత్ వెంకన్న కార్మికులకు సూచించారు. శుక్రవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6ఇంక్లెన్ గనిని ఆకస్మీకంగా �
భూపాలపల్లి : అటవీశాఖ భూముల్లో కాస్తుకున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత కోరారు. మంగళవారం భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో పోడు భూములకు ఆర్
భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలో పల్లె ప్రకృతి వనాల పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ శోభారాణి అధికారులను కోరారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్
భూపాలపల్లి : ప్రభుత్వం అటవీభూముల హక్కుల చట్టం కింద అటవీ భూముల్లో కాస్తులో ఉన్న భూములకు మాత్రమే పట్టాలు (హక్కు పత్రాలు) ఇవ్వడానికి నిర్ణయించుకుందని, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న వారికి కాదని జాయింట్ కల�
మహాముత్తారం : అక్రమంగా బోలేరో వాహనంలో తరలిస్తున్న ఆరు టేకు దుంగలను అటవీశాఖ అధికారులు సింగంపల్లి గ్రామ సమీపంలో శనివారం ఉదయం 6 గంటలకు పట్టుకున్నారు. అనంతరం మహాదేవ్పూర్ టింబర్ డిపోకు తరలించడం జరిగింది. �
భూపాలపల్లి రూరల్ : గిరివికాస్ పథకం ద్వారా గిరిజన రైతుల పంట భూములకు సాగునీటి సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాయంలో సంబంధిత అధికారులతో జ�
గణపురం :గణపురం మండలంలోని బుద్దారం గ్రామం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 24 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్లుకున్నట్లు గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో కేశవాపూర్ �
గణపురం : బాల్య వివాహలతో బాలల మెడకు ఉరితాడు బిగించొద్దని గణపురం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ అన్నారు. గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో బాల్య వివాహం జరిపిస్తున్నారనే సమాచారం మేరకు బాలల సంరక్షణ అధికారి వె
కాళేశ్వరం: పవిత్ర పూణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తిశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం భక్తుల సందడి మొదలైంది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్ వంటి నగరాల నుంచే గాక వివిధ జిల
రూ.52.55 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఇప్పటికే అన్ని హంగులతో భవనం అనధికారికంగా కొనసాగుతున్న సేవలు వైద్యులు, సిబ్బంది, పరికరాల కోసం గతంలోనే ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గండ్ర ఎ�
మహాముత్తారం : ప్రతి ఒక్కరికీ కరోనా వాక్సిన్ వేయాలని డీమ్ అండ్ ఎచ్వో శ్రీరామ్ అన్నారు. బుధవారం మండలంలోని యామన్పల్లి గ్రామంలో కరోనా వాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి కరోనా వాక్సినే�
భూపాలపల్లి : జెన్కో భూ సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జెన్కో గెస్ట్ హౌస్ లో జెన్కో భూ సేకరణ పై రెవెన్యూ, జెన్కో అధికారులతో సమావేశం నిర్
భూపాలపల్లి : సుభాష్ కాలనీ ప్రజలకు త్వరలో ఇండ్ల రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేస్తామని భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణా ర
చిట్యాల: మండలంలోని పాశిగడ్డతండాలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు అనాథపిల్లలకు ఆర్థికసాయాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మండల వ్యవసాయాధికారి నాలికె రఘుపతి, వ్యవసాయ విస్తరణాధికారి రమ