చిట్యాల: హరితహారంలో భాగంగా గ్రామాల పరిధిలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మండల ప్రత్యేకాధికారి శైలజ అన్నారు. బుధవారం ఆమె మండలంలోని ఏలేటి రామయ్యపల్లి గ్రామ ప్రధాన రహదారి వద్ద నాటిన మొక్కలను పరిశీలిం�
భూపాలపల్లి: గతంలో గంజాయి కేసులో పట్టుబడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని భూపాలపల్లి సీఐ వాసుదేవరావు తెలిపారు. మహముత్తారం మండలం గండికామారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాదం భిక్షపత
భూపాలపల్లి: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికుల కోసం సంస్థ నిర్మిస్తున్న994 క్వార్టర్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ఇందులో 400 క్వార్టర్ల నిర్మాణం వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతుందన�
గణపురం :గణపురం మండలకేంద్రంలో ని కోటగుళ్లకు పూర్వ వైభవం కల్పించాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు అన్నారు. మండల కేంద్రంలోని చారిత్రాత్మక కట్టడమైన కాకతీయుల కోటగుళ్లను సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా సం
భూపాలపల్లి :కోవిడ్ వ్యాక్సిన్పై ఇంకా భయమేంటి..దాదాపుగా జిల్లాలో వ్యాక్సినేషన్ చివరి దశకు చేరుకుంది..ప్రతి ఒక్కరూ ఆందోళన చెందకుండా వ్యాక్సిన్ వేయించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ గా ఎం.రఘువరన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2019 గ్రూప్-1బ్యాచ్కు చెందిన రఘువరన్ కరీంనగర్ జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులయ్యారు. అనంతరం మహబూబ�
చిట్యాల: కరోనా వాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేసి వందశాతం వాక్సిన్ వేసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అన్నారు. గురువారం మండలంలోని ఏలేటి రామయ్యపల్లి, నవాబుపేటలో నిర్వహించిన వ
భూపాలపల్లి: దేశ సమైఖ్యత పట్ల ఎంతో దూర దృష్టి కలిగిన మహనీయుడు సర్ధార్ వల్లభ్భాయి పటేల్ అని భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు కొనియాడారు. గురువారం రాష్ట్రీయ ఏక్ తా దివస్( సర్ధార్ వల్ల�
భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ శ్రేణులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి న
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దేవరాజం భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేటి (సోమవారం) నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమై
చిట్యాల : పెట్రోల్ బంకులో పెట్రోల్ తక్కువ పోస్తు, మీటర్ మాత్రం సరిగ్గా చూపిస్తు జనాలను మోసం చేస్తున్న వైనం మండల కేంద్ర శివారులోని ఇండియన్ ఆయిల్ సువర్ణ ఫిల్లింగ్ స్టేషన్లో ఆదివారం చోటు చేసుకుంది. ఓ �
భూపాలపల్లి టౌన్ : జిల్లా ఆసుపత్రిని త్వరలోనే సకల హంగులతో ప్రారంభించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఫ్లాంటు (500 ఎల్పీఎం)ను గురువార�
కాటారం : కాటారం మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయ సమీపంలో బుధవారం విద్యుత్ బల్బు బిగించడానికి సురేష్ అనే యువకుడు స్తంభం పైకి ఎక్కగా విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. గ్రామ పంచాయతీ పరిధిలో స్తంభా�
కాళేశ్వరం : మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ సాయి ప్రసన్నకూమర్ తెలిపారు. శుక్రవారం ఉదయం గోదావరి వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని భక్తులు, స్థాన�
భూపాలపల్లి రూరల్ : జిల్లాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యా�