కరోనా వ్యాక్సిన్ ప్రభావంతోనే దేశంలో ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ అమితవ్ బెనర్జీ చెప్పారు. దేశవ్యాప్తంగా వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో స�
అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం దీనిని అభివృద్ధి చేసింది.
జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా వేసుకున్నాడు. అయినా, అతడి రోగ నిరోధక వ్యవస్థ ఎలాంటి ఇబ్బందులకు గురికాకపోవటం గమనార్హం. వ్యాక్సిన్లు అధికంగా వేసుకుంటే రోగ నిరోధక వ్యవస్థలోని కణాలు తమ శక�
కరోనా టీకాల అభివృద్ధికి మార్గం చూపిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన కాటలిన్ కరికో (హంగేరి), డ్రూ
మన శరీర తత్వానికి సరిపడని పదార్థాలు తిన్నా, తాగినా, పీల్చినా, తాకినా.. మనకు సరిపోని ప్రాంతంలో ఎక్కువసేపు గడిపినా.. అలర్జీ రావచ్చు. కొన్ని పుష్పాల పుప్పొడి, ఫంగస్ కూడా కొందరికి ఇబ్బంది కలిగిస్తాయి.
కరోనా కేసులు పెరుగుతున్నాయి. సున్న స్థాయిలో ఉన్న కేసులు రెండంకెలకు చేరుకున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ �
రాష్ట్రంలో బుధవారం నుంచి కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం కానున్నది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన ‘కార్బెవ్యాక్స్' టీకాలను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది.
సూది అంటే భయం ఉన్న వారి కోసం నీళ్లలో కలిపి తాగే కొత్త తరహా కరోనా వ్యాక్సిన్ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. యూఎస్ స్పెషాలిటీ ఫార్ములేషన్స్ అనే సంస్థ ‘క్యూవైఎన్డీఆర్(కిండర్)’ పేరుతో ఈ వ్
నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన మ్యాచ్లో అలెక్స్ డి మినౌర్ (ఆస్ట్రేలియా)పై 6-2 6-1 6-2తో విజయం సాధించాడు. సెమీస్ బెర్తు కోసం అతను రష్యాకు చెందిన ఆడ్రే రుబ్ల�
Covovax | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా ముప్పు నేపథ్యంలో దేశంలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అందరు బూస్టర్ డోస్ వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో బూస్టర్ డోస్గా
చైనాలో తీవ్రంగా ఉన్న కొవిడ్ పరిస్థితి గురించి వస్తున్న వార్తలతో అనవసరంగా ఆందోళన చెందవద్దని భారతదేశంలో కొవిడ్ టీకా కవరేజీ కారణంగా ఇతర దేశాలకంటే ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉన్నదని అపోల�
precaution doseదేశవ్యాప్తంగా ప్రికాషన్ డోసు తీసుకున్న వారి సంఖ్య 27 నుంచి 28 శాతం ఉంటుందని నీతి ఆయోగ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ఇవాళ కేంద్ర మంత్రి మాండవీయ నేతృత్వంలో జరిగిన మీటింగ్లో పాల్గొన్న తర్
Covid-19 Vaccine Death | కొవిడ్-19 వ్యాక్సినేషన్ను ప్రజాప్రయోజనాల దృష్టా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొవిడ్ వ్యాక్సిన్ దుష్�