న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 97 శాతం మందికి కోవిడ్ టీకా తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవిన్ పవార్ తెలిపారు. రెండవ డోసును 85 శాతం మందికి ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. రాజ�
హైదరాబాద్: కరోనా వైరస్ను నియంత్రించేందుకు హైదరాబాద్కు చెందిన భారత్బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను డెవలప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ టీకా ప్రొక్యూర్మెంట్ను ఐక్యరాజ్యసమితి నిలిపే�
పడిపోయిన విదేశీ పర్యాటకుల రాక గణాంకాలు విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): గత రెండేండ్లలో కరోనా సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఈ ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. లాక్డౌన్లో
లండన్: రష్యా యువ టెన్నిస్ ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ .. ఏటీపీ ర్యాంకింగ్స్లో అధికారింగా అగ్రస్థానానికి చేరాడు. కరోనా వ్యాక్సిన్ వివాదంతో సెర్బియా వీరుడు నోవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్కు దూరమ�
Covid-19 Vaccine | కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చి చాలా రోజులే అయ్యింది. ప్రభుత్వాల చొరవ పుణ్యమాని జనాభాలో అధికశాతం వ్యాక్సిన్ రక్షణ అందుకున్నారు. కొందరు మాత్రం ఇంకా టీకాకు దూరంగానే ఉంటున్నారు. వాళ్లందరినీ ఊరించ�
Corona Vaccine | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 158 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు. 15-18 ఏండ్ల వయస్కులకు ఈ నెల 3న వ్యాక్సినేషన్ పంపిణీని ప్రారంభించారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణ కోసం 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల చిన్నారులకు మార్చి నెల నుంచి టీకాలు ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకోలే�
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎవర్నీ వత్తిడి చేయడం లేదని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్19 మా
అప్పుడే ఏడాది గడిచిపోయింది ! ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి సంవత్సరం అవుతుంది. సరిగ్గా ఏడాది క్రితం అంటే.. 2021 జనవరి 16న క
చార్మినార్ : ఇండ్లల్లో చోరీలు చేస్తే రొటీన్ అనుకున్నారో లేదా కరోనా కేసులు ప్రబలుతున్న సమయంలో రక్షణ కోసమని భావించారో గాని పాతనగరంలోని ఓ పీహెచ్సీలో దూరిన దొంగలు కరోనా టీకాల బాటిళ్లను ఎత్తుకెళ్లారు. మీ�