ఆపత్కాలంలో రూ.5 లక్షల ఇన్సూరెన్స్ 18 నుంచి 55 ఏండ్లలోపు వారు అర్హులు 20వ తేదీ వరకు జాబితా నమోదు.. సభ్యత్వ రుసుము రూ.55 జయశంకర్ జిల్లాలో 95 మత్స్య సహకార సంఘాలు.. 8,760 మంది సభ్యులు మత్స్యశాఖ ఆన్లైన్లో నమోదు చేసుకున్
సింగరేణి వ్యాప్తంగా మూడు కేంద్రాలు 42 మంది బ్రిగ్రేడర్స్, 478 మంది సభ్యులు అత్యుత్తమ సేవలందిస్తున్న ఆర్ఆర్ఆర్ టీ కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ నుంచి ప్రశంసలు రామకృష్ణాపూర్, మే 17 : సింగర�
వీరగడ్డ మేడారంలో ధైర్య పరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మను తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ తల్లుల జాతరలో ప్రతి ఘట్టం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సాయంత
మరోసారి మనకు కేంద్రం మొండిచెయ్యికాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మాట లేదుగిరిజన వర్సిటీ ఊసు లేదుబయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ బాసలేదుఉమ్మడి జిల్లా డిమాండ్లు పట్టని సెంట్రల్బడ్జెట్పై పెదవి విరుస్తున్న సబ్బండవర్�
ఉపాధి హామీకి రూ.25వేల కోట్ల కోతగ్రామీణాభివృద్ధి శాఖకూ తగ్గింపుమిషన్ భగీరథకు మొండిచేయివ్యవసాయానికి సహాయ నిరాకరణవిభజన హామీలకు తిలోదకాలురాష్ర్టానికి ప్రశంసలే తప్ప నిధుల్లేవుబడ్జెట్పై మంత్రి ఎర్రబెల�
వరంగల్ పీఏసీఎస్గా నామకరణంపెగడపల్లి పీఏసీఎస్లోకి ఆరు గ్రామాలుజిల్లాల మార్పుతో తెరపైకి ప్రతిపాదనలుసహకారశాఖ కమిషనర్కు పంపిన అధికారులువరంగల్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : హనుమకొండ ప్రాథమిక వ్యవసాయ స
కరీమాబాద్, ఫిబ్రవరి 1 : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి మొండిచేయి చూపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం 43వ డివిజన్ మార్కండేయనగర్ల
దుగ్గొండి, ఫిబ్రవరి 1: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చేయాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మండలంలోని పొనకల్, బిక్కాజిపల్లెలో ప్రజాప్రతనిధులు, అధిక�
35.22 శాతం మంది విద్యార్థుల హాజరుజిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య 1,08,889981 పాఠశాలలకు 944 ఓపెన్వరంగల్, ఫిబ్రవరి 1 (నమస్తేతెలంగాణ): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో మంగళవారం ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి