వ్యవసాయ బావిలో పూడిక తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు క్రేన్ బావిలో పడటంతో ముగ్గురు మృతిచెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలో జరిగింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి మామిడి, వరి, మక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో జెన్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్కాస్టు బొగ్గు గనిని శనివారం భూనిర్వాసితులు చుట్టుముట్టారు.
ACB | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టులో లంచం తీసుకుంటూ ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల ఉపరితల బొగ్గుగని వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. డేంజర్జోన్లో ఉన్న ఇండ్లను తీసుకోకుండా, బ్లాస్టింగ్లతో పొమ్మనలేక పొగబెడుతూ తమ ప్రాణాలత�
Mini Medaram | జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముల్కపల్లి - మొగుళ్ళపల్లి గ్రామాల మధ్య మినీ మేడారం జాతరను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బుధవారం ప్రారంభించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీకే) గ్రామానికి చెందిన ముక్లోత్ మౌనిక రెజ్లింగ్లో సత్తాచాటుతున్నది. ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన జాతీయస్థాయి రెజ్లింగ్ టోర్నీలో 64కిలోల
సంక్రాంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతీవెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ముగ్గులపోటీలు నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9, 10వ వార్డులు పుల్లూరిరామయ్యపల్లి, మహబూబ్పల్లి కాలనీలకు చెందిన 600 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం జడల్పేట రెవెన్యూ గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపింది. పత్తి చేనులో కట్టివేసి ఉన్న ఎద్దుపై దాడి చేసి సుమారు 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. వివరాలిలా ఉన్నా
పాలనలో సీఎం రేవంత్రెడ్డి ఫెయిల్ అయ్యారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా