జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నుం చి కొనుగోలు చేసిన యూరియా బస్తాలో సుద్దతో నిండిన మట్టి పెల్లలు బయటపడ్డాయి. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్త
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ దందా హద్దులు దాటుతున్నది. ఇందుకు అంతర్రాష్ట్ర వారధులు స్మగ్లర్లకు రాచమార్గాలుగా మారాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ చెక్ పోస్టులు లేకపోవడం వారికి కలి�
మారుమూల గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు వేగవంతంగా అందాలనే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏఎన్ఎంలకు స్కూటీలు అందజేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2023లో మొదటి విడతగా నాటి ఎమ్మెల్యే గండ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నది. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అన్ని హంగులతో బీఆర్ఎస్ హయాంలో రూ. 38 లక్షల తో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనాన్న
రైతుల యూరియా వెతలు తీరడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోజులు గడుస్తున్నా ఎరువు దొరకక అన్నదాతలు అల్లాడుతున్నారు. బస్తా యూరియా కోసం పడారానిపాట్లు పడుతున్నాడు.
ప్రియుడి మోజులో పడి భర్తతోపాటు కూతురును హత్య చేసిన తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ఖరే మీడియాకు వెల్లడిం�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞానజ్యోతులు నీట మునిగాయి.