జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీకే) గ్రామానికి చెందిన ముక్లోత్ మౌనిక రెజ్లింగ్లో సత్తాచాటుతున్నది. ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన జాతీయస్థాయి రెజ్లింగ్ టోర్నీలో 64కిలోల
సంక్రాంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతీవెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ముగ్గులపోటీలు నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9, 10వ వార్డులు పుల్లూరిరామయ్యపల్లి, మహబూబ్పల్లి కాలనీలకు చెందిన 600 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం జడల్పేట రెవెన్యూ గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపింది. పత్తి చేనులో కట్టివేసి ఉన్న ఎద్దుపై దాడి చేసి సుమారు 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. వివరాలిలా ఉన్నా
పాలనలో సీఎం రేవంత్రెడ్డి ఫెయిల్ అయ్యారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నుం చి కొనుగోలు చేసిన యూరియా బస్తాలో సుద్దతో నిండిన మట్టి పెల్లలు బయటపడ్డాయి. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్త
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ దందా హద్దులు దాటుతున్నది. ఇందుకు అంతర్రాష్ట్ర వారధులు స్మగ్లర్లకు రాచమార్గాలుగా మారాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ చెక్ పోస్టులు లేకపోవడం వారికి కలి�
మారుమూల గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు వేగవంతంగా అందాలనే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏఎన్ఎంలకు స్కూటీలు అందజేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2023లో మొదటి విడతగా నాటి ఎమ్మెల్యే గండ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నది. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అన్ని హంగులతో బీఆర్ఎస్ హయాంలో రూ. 38 లక్షల తో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనాన్న