‘2028లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్పామ్ సాగుచేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం’ అని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టం�
జయశంకర్ భూపాలపల్లిలోని కన్నెపల్లి పంప్హౌస్ సందర్శన కు వచ్చిన కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనగామ జిల్లా స్టేషన్ఘన్ పూర్ నియోజకవర్గకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యత
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లికి ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ వార్డు సభ్యుడు సమ్మ రాజు మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించ�
ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాధకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్లో గురువారం జరిగింది.
అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జూకల్కు చెందిన సౌడ కిషన్ (32) రెండేండ్లుగా వ్యవసాయంతోపాటు మక్క, పత్త
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచెర్ల మానేరు నదిలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. పగలు, రాత్రి అనే తేడా లే కుండా అందిన కాడికి దోచుకుంన్నది.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా డు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాత్పల్లిల
వ్యవసాయ క్షేత్రంలో గడ్డిని తగులబెడుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రైతు సజీవ దహనం కాగా.. పొగతో ఊపిరాడక ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్లో ఓ కార్మికుడు గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన ప్రవీణ్గుప్తా (37) బరాజ్ వద్ద పని చేస్తు
తీవ్రమైన ఎండలకు తట్టుకోలేక సోమవారం పలువురు మృత్యువాతపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో తిప్పని సారయ్యగౌడ్ (62) మూడు రోజుల క్రితం ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు.
గోదావరి కాంగ్రెస్ సర్కార్కు ఓ పిక్నిక్ స్పాట్లా మారింది. పునరుద్ధరణ కమిటీ పేరుతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం మరోసారి మేడిగడ్డ టూర్కు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీ పీసీసీ హోదాలో రాహుల్గాంధీతో ఒకసారి, �