తీవ్రమైన ఎండలకు తట్టుకోలేక సోమవారం పలువురు మృత్యువాతపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో తిప్పని సారయ్యగౌడ్ (62) మూడు రోజుల క్రితం ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు.
గోదావరి కాంగ్రెస్ సర్కార్కు ఓ పిక్నిక్ స్పాట్లా మారింది. పునరుద్ధరణ కమిటీ పేరుతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం మరోసారి మేడిగడ్డ టూర్కు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీ పీసీసీ హోదాలో రాహుల్గాంధీతో ఒకసారి, �
నిధులున్నా వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా పొలంబాట కార్యక్రమం ఆచరణలో విఫలమవుతున్నది. రైతుల పొలాలకు దారి కల్పించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్
వ్యవసాయ బావిలో పూడిక తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు క్రేన్ బావిలో పడటంతో ముగ్గురు మృతిచెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలో జరిగింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి మామిడి, వరి, మక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో జెన్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్కాస్టు బొగ్గు గనిని శనివారం భూనిర్వాసితులు చుట్టుముట్టారు.
ACB | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టులో లంచం తీసుకుంటూ ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల ఉపరితల బొగ్గుగని వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. డేంజర్జోన్లో ఉన్న ఇండ్లను తీసుకోకుండా, బ్లాస్టింగ్లతో పొమ్మనలేక పొగబెడుతూ తమ ప్రాణాలత�
Mini Medaram | జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముల్కపల్లి - మొగుళ్ళపల్లి గ్రామాల మధ్య మినీ మేడారం జాతరను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బుధవారం ప్రారంభించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీకే) గ్రామానికి చెందిన ముక్లోత్ మౌనిక రెజ్లింగ్లో సత్తాచాటుతున్నది. ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన జాతీయస్థాయి రెజ్లింగ్ టోర్నీలో 64కిలోల