రైతుల యూరియా వెతలు తీరడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోజులు గడుస్తున్నా ఎరువు దొరకక అన్నదాతలు అల్లాడుతున్నారు. బస్తా యూరియా కోసం పడారానిపాట్లు పడుతున్నాడు.
ప్రియుడి మోజులో పడి భర్తతోపాటు కూతురును హత్య చేసిన తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ఖరే మీడియాకు వెల్లడిం�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞానజ్యోతులు నీట మునిగాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన చిట్యాల ఏఎంసీ మాజీ చైర్మన్ కొడారి రమేశ్ తండ్రి, మాజీ సర్పంచ్ కొడారి కొమురయ్య విగ్రహ ఆవిషరణ కోసం బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెం
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటలో ఏర్పాటుచేసిన మార్కెట్
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక మనోవేదనకు గురైన ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామంలో చోటుచేసుకున్నది.
అధికారుల పర్యవేక్షణ లోపంతో బీసీ హాస్టల్ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో సరైన వసతులు లేక విద్యార్థులు అరిగోస పడుతున్నారు.
అప్పులబాధతో కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చల్లా రాజు తెలిపిన కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం భావ్సింగ్
Medigadda | కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందనే విమర్శలొస్తు న్నాయి. కుంగుబాటుకు గురైన పిల్లర్లు కొట్టుకుపోవాలని చూస్తున్న ప్రభుత్వం కల నెరవేరడం లేదని, దీంతో మరో ప్లాన్ రెడీ చేసిందనే ఆర�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ పోడు దందా జోరందుకున్నది. అక్రమార్కులు గొడ్డళ్లతో కాకుండా రాత్రి వేళల్లో ప్రత్యేక యంత్రాలు వినియోగిస్తూ చెట్లను నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 30 ఎకరాల్లో వృక�