డబ్బా పాలు వికటించి నాలుగు నెలల కవల పిల్లలు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లపల్లిలో ప్రపంచ కవలల దినోత్సవం రోజే జరిగింది. వివరాల్లోకి వెళ్తే గొల్లపల్లికి చెందిన మర్రి అశోక్-లాస్యశ్రీ దం�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటుతుండటం, చెరువుల్లో నీటి మట్టం తగ్గడం.. బోర్లపై ఆశలు సన్నగిల్లడం.. మానేరు, చల
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ పోలీస్స్టేషన్ లో నమోదైన కేసులో ఈ నెల 12 వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్టు చేయరాదని హైకోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులో జరిగే వి�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి నది పుషరాల ఏర్పాట్ల కోసం రూ. 25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఉప్పందించిన మందల రాజురెడ్డి అకస్మాత్తుగా కనుమరుగైపోయాడు. సాధించుకున్న స్వరాష్ర్టాన్ని చూడలేకపోయాడు. ఎక్కడో ఓ చోట ఉన్నాడనే ఆశతో తల్లిదండ్రులు కాలం గడుపుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మీనాక్షి కాటన్ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు, మిల్లు యజమానుల కథనం ప్రకారం.. మీనాక్షి జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తికొనుగోలు కేంద్రంతో పా�
ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ఒక అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. ఒక్కో ఇంటికి రూ.500 చొప్పున లబ్ధిదారుల నుంచి వసూలు చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దౌత్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల �
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ఇప్పటి వరకు కనీసం సగం ధాన్యం కూడా కొనలేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. వాతావరణం చల్లబడడంతో మాయిశ్చ
తమ పిల్లలతో మాట్లాడనివ్వాలని తల్లిదండ్రులు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్లోని మహాత్మా జ్యోతిబాఫూలే వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యపు సమాధానం చెప్పిన ప్రిన్సిప
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులకు బ్రేక్ పడింది. రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్కు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించగా ప్రభుత్వం మారగానే అవి ఆగి�