గోదావరి సాక్షిగా ఇసుక దోపిడీ కొనసాగుతూనే ఉంది. కాంట్రాక్టర్ల అండదండలతో ఎలాంటి ఆన్లైన్ బుకింగ్ లేకుండానే ఇసుక తరలుతున్నది. అలాగే క్వారీల వద్ద అదనపు బకెట్ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది.
ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులు నాలా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని చెరువు శిఖం భూమికి ఓ రెవెన్యూ అధికారి నాలా అనుమతి �
Crime news | ఆస్తి కోసం కన్న తండ్రిపైనే దాడి చేసి కాళ్లు విరగ్గొట్టింది ఓ కూతురు. ఈ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్మార్స్ కాలనీలో వెలుగుచూసింది. సింగరేణి విశ్రాంత కార్మికుడు వేల్పు�
విద్యుదాఘాతంతో రైతు మృతి చెం దిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ఇస్సిపేట లో శనివారం చోటుచేసుకున్నది. ఇ స్సిపేటకు చెందిన యార రాజిరెడ్డి (58) వడ్లు బియ్యం పట్టించేందుకు కిరాయికి టాటా ఏస్ �
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. బలమైన ఈదురుగాలులకు పెద్ద పెద్ద వృక్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం అర్ధరాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే రాత్రికి రాత్రే బియ్యం మాయం కావడం చర్చనీయాంశంగా మారిం�
స్వయం సహాయక సంఘం ఆమె తలరాతను మార్చేసింది. కేవలం వ్యవసాయంతోనే కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయం సంపాదించాలనే ఆలోచనకు ‘ఎస్హెచ్జీ’ ఊతమిచ్చి ఉపాధికి మార్గం చూపింది. ఫలితంగా సొంత గ్రామంలో నాలుగు ఫుడ్ ప్రాసెసిం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు గురువారం ఇన్ఫ్లో 880 క్యూసెక్కులు వచ్చింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి 7,050 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నట్టు భార�
వరద బాధితులకు మంత్రి సత్యవతి అభయం పెగడపల్లి, పలిమెల పునరావాస కేంద్రాల సందర్శన ఇల్లు కూలిన వారికి రూ.3 లక్షలిస్తామని హామీ జయశంకర్ భూపాలపల్లి, జూలై 16 (నమస్తే తెలంగాణ): వరదలతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేద�
ఏటూరునాగారం, వాజేడు, మంగపేట మండలాల్లో పర్యటన పుష్కరఘాట్, నదీ తీరం పరిశీలన పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా బాధిత కుటుంబాలను ఆదుకుంటాం వరదలు తగ్గిన తర్వాత కరకట్ట పనులు:మంత్రి దయాకర్రావు వరద బాధితుల�
ఆపత్కాలంలో రూ.5 లక్షల ఇన్సూరెన్స్ 18 నుంచి 55 ఏండ్లలోపు వారు అర్హులు 20వ తేదీ వరకు జాబితా నమోదు.. సభ్యత్వ రుసుము రూ.55 జయశంకర్ జిల్లాలో 95 మత్స్య సహకార సంఘాలు.. 8,760 మంది సభ్యులు మత్స్యశాఖ ఆన్లైన్లో నమోదు చేసుకున్
సింగరేణి వ్యాప్తంగా మూడు కేంద్రాలు 42 మంది బ్రిగ్రేడర్స్, 478 మంది సభ్యులు అత్యుత్తమ సేవలందిస్తున్న ఆర్ఆర్ఆర్ టీ కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ నుంచి ప్రశంసలు రామకృష్ణాపూర్, మే 17 : సింగర�
వీరగడ్డ మేడారంలో ధైర్య పరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మను తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ తల్లుల జాతరలో ప్రతి ఘట్టం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సాయంత
మరోసారి మనకు కేంద్రం మొండిచెయ్యికాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మాట లేదుగిరిజన వర్సిటీ ఊసు లేదుబయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ బాసలేదుఉమ్మడి జిల్లా డిమాండ్లు పట్టని సెంట్రల్బడ్జెట్పై పెదవి విరుస్తున్న సబ్బండవర్�
ఉపాధి హామీకి రూ.25వేల కోట్ల కోతగ్రామీణాభివృద్ధి శాఖకూ తగ్గింపుమిషన్ భగీరథకు మొండిచేయివ్యవసాయానికి సహాయ నిరాకరణవిభజన హామీలకు తిలోదకాలురాష్ర్టానికి ప్రశంసలే తప్ప నిధుల్లేవుబడ్జెట్పై మంత్రి ఎర్రబెల�