జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు స్వల్పంగా వరద వస్తున్నది. గురువారం 5,400 క్యూసెకుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లను ఎత్తి, అంతేమ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ పెద్దపులి కదలికలు కలకలం సృష్టిస్తున్నా యి. భూపాలపల్లి ఆటవీ రేంజ్ పరిధిలోని కమలాపూర్, రాంపూర్ అడవుల్లో ఆదివారం పులి సంచరించినట్లు తెలిసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు.
2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తనకిచ్చిన భూమికి ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని, తనకు కలెక్టర్ సార్ న్యాయం చేయాలని ఓ స్వాతంత్య్ర సమరయోధురాలు వేడుకుంది.
కాళేశ్వరంలో 12 రోజులుగా కొనసాగుతున్న సరస్వతీ పుష్కరాల ఘట్టం సోమవారంతో పరిసమాప్తమైంది. చివరి రోజు కావడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని నదిలో పవిత్ర పుణ్య స్�
ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మిస్తే.. పాలన చేతకాని దద్దమ్మలు ప్రాజెక్టులను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. �
‘కేటీకే ఓసీ-3 నుంచి వచ్చే దుమ్ము, ధూళితో రోగాలతో చస్తున్నం.. వ్యవసాయ భూములను సింగరేణికి అప్పగించడంతో ఉపాధి లేక ఉపాసముంటున్నం’ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరశురాంపల్లి గ్రామస్తులు ఆవేదన వ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామ నల్ల చెరువు కింద దాదాపు 20 ఎకరాలు, గారెపల్లి చింతల చెరువు కింద సుమారు 30 ఎకరాల వరి పంట ఎండిపోయింది. దీంతో రైతులు పంటను జీవాలకు వదిలేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం అంకుశాపూర్ గ్రామంలో పంట పొలాలకు సాగునీరందక రైతులు రోదిస్తున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసుకున్న పైలట్ గ్రామంలో పథకాల అమలు దేవుడెరుగు. కనీసం పంట చేతికొచ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం అంకుశాపూర్ గ్రామానికి సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లో ఇదీ ఒకటి. సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను పట
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ అధికారులు ఓ గిరిజన కుటుంబంపై దౌర్జన్యంగా వ్యవహరించారు. ఇంటి పన్ను కట్టలేదంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తలుపులు తీసుకెళ్లారు. 15 రోజురైనా తలుపులను త�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి శివారు కలికోటపల్లి-పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామాల మధ్య మానేరు వాగులో పోసిన మట్టిరోడ్డుపై కొంతమంది దుండగులు జేసీబీతో గుంతలు తీ�
రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే చూడలేక.. సాగు చేసిన దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్ర మనస్తాపంతో ముగ్గురు రైతులు బలవ న్మరణానికి పాల్పడగా.. రుణమా�
భూ తగాదాల తోనే నాగవెల్లి రాజలింగమూర్తిని హత్యచేశా రని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఘటన వివరాలను ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించార