వేసవి ఆరంభంలోనే విద్యుత్కు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకు కరెంటు వినియోగం భారీగా పెరుగుతున్నది. చలికాలం ముగిసి ఎండలు ఎక్కువవుతుండడంతో ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్ల�
వందకు పైగా పక్షి జాతులకు ఆవాసంగా.. 40 ఏళ్లుగా సైబీరియన్ పక్షులకు నివాసంగా.. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాద ప్రాంతంగా ఉంటున్నది ఓ తటాకం.. అదే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చినమడూరులోని గోపి చెరువు. ప్రస్తుతం ఈ ప�
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు కోసం ‘గ్రేటర్' వరంగల్ కార్పొరేషన్ నానా తంటాలు పడుతున్నది. సొంత వనరులు సమకూర్చుకోవడంలో ముందు చూపు లేకపోవడంతో రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నది. వరంగల్ నగర �
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో విద్యార్థులు ఘర్షణకు దిగారు. నిట్ క్యాంపస్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలంరేపింది.
వడ్డీ వ్యాపారంలో ఆరితేరిన ఖాకీ దంపతులు జనాన్ని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. తెర ముందు పోలీసాయన.. తెర వెనక ఆయన భార్య చేసే అక్రమ దందాలో సామాన్యులు సమిధలవుతున్నారు. మొదట మీరిచ్చే డబ్బులకు అధిక వడ్డీ చెల్ల�
తెలంగాణ పల్లెలను హరితవనాలు తీర్చిదిద్దే సంకల్పంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనాలు నేడు ఏడారిని తలపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించే లక్ష్యంతో తీరొ�
వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 8 గంటలకు అడ్తి వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు వేధింపులు మానుకోవాలని నినదించారు. దీంతో మార్కెట్లో రెండు గంట�
కాజీపేట రైల్వే జంక్షన్లో ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై రెండు రైళ్లు ఒకేలా ఉండడం, అధికారులు చేసిన అనౌన్స్మెంట్తో ప్రయాణికులు ఆగమాగమైన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై బలార్ష�
హనుమకొండ చౌరస్తా, మార్చి 2: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ (పురుషుల) పోటీలకు టీమ్ను ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై. వెంకయ్య తెలిపారు.