కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు మంత్రి సీతక్క నిర్లక్ష్యం కారణంగా ములుగు జిల్లాలో చిన్నారులు బలవుతున్నారని రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి ఆరోపించారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలికలు సత్తా చాటారు. బాలురతో పోల్చితే బాలికలే అత్యధిక ఉత్తీర్ణత సాధించి పైచేయి సాధించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ములుగు జిల్లా ద్వితీయ సంవత్సరంలో 82.
సీఎం రేవంత్రెడ్డి, ఆయన సహచర మంత్రులు మాట్లాడే భాషను వింటున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఛీ కొడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జ
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని, అప్పటి వరకూ విద్యుత్ కార్మికులు పోరాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. అదివారం మహబూబాబాద్ జిల్లా తొర్�
బచ్చన్నపేట, ఏప్రిల్ 12 : గత నాలుగేళ్లుగా తనను అత్తగారింటికి తీసుకెళ్లడం లేదని.. న్యాయం జరిగేంత వరకూ ఇక్కడే ఉంటానని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని భర్త ఇంటి ముందు బాధితురాలు భీష్మించుకుంది.
రైతులు పండించిన మక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మక్కజొన్నల కొనుగోలు చేస్తుంది. అయితే మక్కజొన్నల కొనుగోలలో గోల్ మాల్ జరుగుతున్నట్లు పల�
Warangal | వరంగల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం గంజాయి బ్యాచ్ దారుణానికి పాల్పడింది. ఓ వ్యక్తిని బండరాళ్లతో కొడుతూ వీడియో తీసి ఇనిస్టాలో పోస్ట్ పోశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ‘మీ సేవ’ ద్వారా అందిస్తున్న సేవలు మరింత భారం కానున్నా యి. ఇప్పటికే పొందుతు న్న వివిధ ధ్రువపత్రా లు, సర్టిఫికెట్లు, సేవ ల కోసం ప్రజలు చెల్లిస్తున్న ఫీజులతో పాటు కేంద్రాల నిర్వాహక�