ఉమ్మడి జిల్లాలో మహిళా సంఘాల కార్యకలాపాలను ఒకే చోట నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవనాలకు గ్రహణం పట్టింది. నిర్మాణాలు ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. గ్రామీణ �
ప్రయాణికుల గుండెల్లో గుబులు పుట్టించిన ఎలక్ట్రిక్ బస్సులు బంద్ అయ్యాయి. వరుసగా అగ్ని ప్రమాదాల బారిన పడుతుండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీ�
వర్షాకాలం ప్రారంభమై నెల పూర్తయింది. అయినా ఆశించిన వర్షాలు లేక సాగు భూములు బీళ్లుగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు ముఖం చాటేయడంతో వ్యవసాయ రంగం కుదేలైంది. పొలాల్లో వరి నాట్లు, వొడ్లు చెక్కుడు, పత్�
కిడ్నాప్ ముఠాలో ప్రధాన నిందితుడిగా కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తమ్ముడు ప్రదీప్రెడ్డి ఉండడం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం సృష్టించింది. ఏసీపీ పరిధిలోని కాకతీయ యూనివర్సిటీ పోలీ�
ABSF | పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలతో సాగునీటి లభ్యత భారీగా పెరిగింది. దీంతో రైతులు సంప్రదాయక పంటలను వదిలి మూకుమ్మడి�
వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన శ్వేతకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు హద్దులు దాటి ప్రవర్తిస్తుండడంతో శాంతి భద్రతలు అదుపు తప్పుతు�
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వామపక్షాల నాయకులు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ల ఎదుట చేపట్టిన పిక�
నర్సంపేట నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శిం చారు. బుధవారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని అమరవీరుల స్థూపం వద్ద అధికార కాంగ్రెస్ నాయకుల మ
Hanmakonda Collector | ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలవాలని, విద్యార్థుల్లో పఠన సామర్థ్యం, గణిత నైపుణ్యాలు, ఆలోచనా శక్తిని పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ �
Kakatiya University | ఉన్నత విద్యను అంతర్జాతీయీకరించే లక్ష్యంతో కాకతీయ విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసిందని ఉపకులపతి ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి అన్నారు.
హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని మున్సిపల్ కార్మికులు మంగళవారం ముట్టడించారు. రాష్ట్రంలోని 65 వేల మంది పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్
పన్నెండేండ్ల పాలనలో బీజేపీ సర్కార్ గిరిజనుల అభివృద్ధిని విస్మరించిందని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ అన్నారు. వరంగల్లో జరిగిన సభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్య లు అర్ధరహితమని,