ఈనెల 12వ తేదీన హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘సిల్వర్ జూబ్లీ పాటల పోరాటం’ పేరిట ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తెలిపారు.
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏయిమ్స్) నిర్వహించనున్న ఓ సదస్సుకు హాజరు కావాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని టుబాకో కంట్రోల్ ‘హీరో’ మాచన రఘునందన్ తెలిపారు.
ములుగు : మున్సిపాలిటీ పరిధి గణేష్లాల్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండి కుంటలో పడి ఒకేకుటుంబానికి చెందిన మాలోతు వినయ్ (15), రాజేష్ (12) మృతి చెందారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 30: హనుమకొండలోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 'ఆత్మీయ సమ్మేళనం'తో పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
ASA | HCUలో జరిగిన తీవ్ర వివక్షత మూలంగానే రోహిత్ వేముల మరణించారని అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ (ASA)కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జీ దండు నవకిరణ్ ఆరోపించారు. విద్యాలయాల్లో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలనే డిమాండ
MLA kadiyam srihari | పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ వీటన్నింటిని కూడా అధ్యయనం చేస్తున్నది.. నేను ఆ కమిటీకి సూచించేది ఒకటే. పాలిటెక్నిక్ విద్యార్థులను టెక్నికల్ ఎడ్య�
Nemmadi Shravan kumar | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU)లో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేసే నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉం