Savitribai Phule | డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 26 వరకు నిర్వహించే సావిత్రి భాయిఫూలే 195వ జయంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని రాష్ర్ట కన్వీనర్ కామగోని శ్రావణ్ పిలుపున
వరంగల్(Warangal) తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లు, వ్యాపార వేత్తలపై తప్పుడు కేసులు నమోదు చేసిన ఏసీపీ, ఇంతేజార్ గంజ్, మిల్స్ కాలనీ, మట్టెవాడ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్సీ బసవరా�
మేడారంలోని(Medaram) స్వాగత ద్వారాలు, గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన స్తంభాల పై ఉన్న చిత్రాలను పునఃపరిశీలన చేయాలని తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య అన్నారు.
ఈ నెల23, 24, 25 తేదీల్లో ఖమ్మంలో జరిగే పీడీఎస్యూ తెలంగాణ రాష్ర్ట 23వ మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహరావు పిలుపునిచ్చారు.
భీమదేవరపల్లి, డిసెంబర్ 31: రంగయపల్లి గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ మండల రజిత మహేందర్(Mandala Rajitha Mahender) తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, జనవరి 1: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్కు కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ జట్టును ఎంపిక చేశామని స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి వెంకయ్య తెలిపారు.
VC Pratap Reddy | కాకతీయ విశ్వవిద్యాలయ పురోగతిలో బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నా�
Thousand Pillers Temple | చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో ఉదయం ఉత్తిష్టగణపతికి గరికాభిషేకం, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, నమకచమకాలతో రుద్ర అధ్యాయంతో దంపతులు, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివా�
Telugu Student | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు (Telugu Student) అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలే అనేకం చోటు చేసుకుంటున్నాయి.