వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు సర్కారు సాయం అందని ద్రాక్షగానే మిగిలింది. సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా చేసిన పర్యటన ఉత్తుత్తిగా మారింది. వరదలు వచ్చి ఐదు రోజులైనా ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు సహాయంపై అధ
వరద ముంపు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పా టు చేసి మెరుగైన సేవలందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఆయన వరంగల్, హనుమకొండ నగరాలలో జిల్లా వైద్యాధికారు�
‘మొంథా తుపాన్ నిండాముంచింది. భారీ వర్షాలతో వరి, పత్తి, మక్కజొన్నతో పాటు కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా నష్టం జరిగింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో తెలియన
డోర్నకల్ మండలం ముల్కలపల్లి శివారులోని ఆకేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం హామీలకే పరిమితమైంది. స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ బ్రిడ్జిని పరిశీలించి, త్వరలో
నకిలీ వరి విత్తనాలతో రైతులు నట్టేట మునిగారు. వేలాది రూపాయలు ఖర్చుచేసి సాగు చేస్తే వడ్లకు బదులు తాలు రావడంతో తీవ్రంగా నష్టపోయారు. వివరాల్లోకి వెళ్తే.. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీతండాకు చెందిన
పంజా విసిరిన మొంథా తుఫాన్కు తోడు అధికారుల నిర్లక్ష్యం గ్రేటర్ వరంగల్ను ముంచేసింది. రోజంతా కురిసిన వర్షంతో వచ్చిన వరద ప్రజల జీవితాల్లో అంతులేని వ్యథను మిగిల్చింది. నగరంలోని వందకు పైగా కాలనీలు నీట మున�
వరంగల్ నగరం క్రిమినల్స్కు అడ్డాగా మారుతున్నదా..?, రౌడీ షీటర్లకు షెల్టర్ జోన్ అవుతున్నదా..?, నేరస్తులు గన్ కల్చర్తో పేట్రేగిపోతున్నారా..? అంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు అవుననే సమాధానం ఇస్తు�
రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్సింగ్ అన్నారు. శనివారం ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో నిర్మించే న
క్రీడలు విద్యార్థులకు చాలా అవసరమని ప్రతి జాతీయ స్థాయి క్రీడాకారుడు ఈ దశ నుండే ఎదుగుతారని క్రీడలకు ప్రభుత్వం ప్రాముఖ్యతని ఇస్తుందని ఎస్జిఎఫ్ అధ్యక్షుడు, హనుమకొండ ఇంఛార్జి డీఈవో, అడిషనల్ కలెక్టర్ వెం
Unity Run | విద్యార్థులు, అధ్యాపకులు ఐక్యత, సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత పట్ల తమ అంకితభావాన్ని వ్యక్తం చేస్తూ సమాహారమయ్యారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి యూనిటీ ప్రతిజ్ఞతో ప్రారంభించారు.