ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం ఉమ్మడి జిల్లా రైతులను ఆగమాగం చేసింది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం పడగా, జనగామ, హనుమకొండ, ములుగులో మోస్తరుగా కురిసింది. చెడగొట్టు వానతో పత్తి, వరి పంటలకు �
దళిత ఉద్యోగినిపై లైంగిక వైధింపులకు పాల్పడిన హనుమకొండ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహైల్ అక్కడే ఆఫీస్ సబార్డినేట
మేడారంలో మంత్రుల పర్యటన ఎడమొహం.. పెడమొహంలా సాగింది. వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇ�
మేడారం సమ్మక-సారలమ్మ జాతర అభివృద్ధి పనుల్లో కమిషన్లు, కాంట్రాక్టుల కోసమే మంత్రులు, పాలకులు హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నా
గత బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దామని, ఈ ఘనత కేసీఆర్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బచ్చన్నపేట, తమ్మడపల్లి, చిన్నరామన్�
ఐనవోలు (హనుమకొండ): తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్(ట్రస్మా) ప్రధాన కార్యదర్శిగా ఐనవోలు ఫాత్ ఫైండర్ కరస్పాండెంట్ డాక్టర్ నడిపల్లి వెంకటేశ్వర్ రావు (Nadipalli Venkateshwar Rao) నియమితులయ్యారు.
Inavolu | ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీసు స్టేషన్ల ఎంపిక ప్రక్రియకు క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా ఐనవోలు పోలీసు స్టేషన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (ఎంహెచ్ఎ) ఎవాల్యూయేషన్ ఆఫీసర్ సయ్యద్ మహ్మద్ హసన్ �
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి వంగూరి ఆనందరావు అన్నారు.