My Choice Foundation | మహిళలు, పిల్లలపై జరుగుతున్న హింస, అక్రమ రవాణా నివారణ కోసం మై ఛాయిస్ ఫౌండేషన్ పనిస్తుందని స్టేట్ కోఆర్డినేటర్ జన్ను క్రాంతి తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా గణపురం మండలంలో భార్యను చంపిన ఓ వ్యక్తి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సంధ్య, బాలాజీ రామాచారి భార్యాభర్తలు.
రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు నియోజకవర్గంలో వేరు కుంపటి రాజకీయం జోరందుకున్నది. మంత్రి అనుంగ అనుచరుడు నల్గొండ రమేశ్ ఇంట్లో శుక్రవారం నిర్వహించిన బ్రేక్ ఫ�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్, సీఎం రేవంత్రెడ్డి ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
ఆ ఇంటి నుంచి ముగ్గురు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు సర్పంచ్లుగా పనిచేయగా, గురువారం జరిగిన ఎన్నికల్లో మూడో తరం కోడలు పోటీలోకి దిగి విజయం సాధించారు. ఏటూరునాగారం గ్రామ పంచాయతీగ�
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) 2025-26 విద్యాసంవత్సరానికి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ కోర్సులకు నిర్ణీత ఆలస్య రుసుంతో తత్కాల్ పథకం కింద ప్రవేశ దరఖాస్తులను సమర్పించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఉమ్మడి
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ సత్తా చాటింది. బీఆర్ఎస్ దెబ్బకు అధికార పార్టీ సగం స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది. ములుగు జిల్లాలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన ఏటూరు నాగారం (
Mulugu : ములుగు జిల్లా ఏటూరు నాగారం సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు (Kakulamarri Narsimha Rao) సతీమణి భారీ మెజార్టీతో గెలుపొందారు.
Professor Ramachandram | భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన, సుస్థిర, సమానత్వ గణ తంత్రరాజ్యంగా ఎదగాల్సిన మార్గదర్శక దృష్టిపై దేశవ్యాప్తంగా చర్చలు జరగాలని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ రామచంద్రం అన్
వేలేరు మండలానికి సాగునీరు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిదేనని.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాను నీళ్లు తెచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటని వేలేరు మండల బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ అభ్యర్థి ఇ�
Digital Survey | పెరిక కుటుంబ డిజిటల్ సర్వేలో ప్రతీ ఒక్కరూ పాల్గొని, తమ వివరాలను నమోదు చేసుకోవాలని పెరిక కుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు అల్లం రాజేశ్వర్మ పిలుపునిచ్చారు.
KU Students Protest | కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ. 1,000 కోట్లు మంజూరు చేయాలని ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షులు ఉబ్బటి హరికృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.