‘జీవకోటికి ప్రాణవాయువునిచ్చే చెట్టు పుట్టుక నుంచి చావుదాకా కల్పతరువై నిలుస్తుంది.. పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది..సకాలంలో వానలు కురిపించి కరువు కాటకాలు లేకుండా చేస్తుంది.. సమస్త మానవాళికి మనుగడనిస్తు�
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ మీ వెంటే ఉంటుందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క
మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, ఉపముఖ్యమంత్రి భట్టి వెళ్లి కల్లు తాగి, కోడి కూర తిని విహారయాత్ర చేసి వచ్చారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కరువు పరిస్థితిని ఎదుర్కోవడంలో జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. ఎల్నినో ప్రభావంపై హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల అధికారులు, ప్రజాప్రతిన�
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుకవాగు, ఏటూరునాగారం మండలం దొడ్ల వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. జగన్నాథపురం నుంచి చెరుకురు గ్రామం వరకు 11 కిలోమీటర్లు జాతీయ రహదారి నాలుగు లేన�
వరంగల్ నగరంలోని కరడుగట్టిన కిరాత హంతకులు రాజకీయ ముసుగులో పెట్రేగిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండతో తమ పాత నేరప్రవృత్తితో సుపారీ తీసుకొని కిడ్నాప్లు, హత్యలు, హత్యా యత్నాలు, దాడులకు పాల్పడుతున్నారు.
నిత్యం వేలాది మందితో కిటకిటలాడే హనుమకొండ బస్స్టేషన్లో బస్సులు దిగబడుతున్నాయి. చిన్న వానకే బస్టాండ్ ప్రాంగణమంతా గుంతలుపడి అధ్వానంగా తయారైంది. నీటితో నిండిపోవడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతున్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని మూడుకొట్�
నిజాం ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా భూస్వాములు, పెత్తందార్ల అరాచకాలపై తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్ని ధారలుగా మలిచి.. రుద్రవీణలు మోగించి.. ప్రజల్లో చైతన్యం నింపిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు. ఎన�
MLA Birth Day : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై ప్రజలు భగ్గుమటున్నారు.