ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ దవాఖానాల్లో 14.90 లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్...
మర్పల్లి : అపోహాలు వీడీ ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో పాల్గొని గ్రామ
Vaccination: దేశంలో 2021 జనవరి 16న మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియ అప్పటి నుంచి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతూనే ఉన్నది. నగరం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా దేశమంతటా
One year of vaccination campaign completed, Union health minister released postage stamp | దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా వ్యాక్సిన్కు సంబంధించిన పోస్టల్ స్టాంపును కేంద్రం విడుదల చేసింది.
బొంరాస్ పేట : టీకా తీసుకోవడంతోనే కరోనాను కట్టడి చేయొచ్చని డిప్యూటీ డీఎంహెచ్వోలు ధరణి, రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ను వారు పరిశీలించారు. అర�
ఖమ్మం : ఖమ్మం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)ఆధ్వర్యంలో 15-18 ఏండ్ల వారికి, 60 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్స్కు ,ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కోవిడ్ వాక్సినేషన్ డ్రైవ్ ను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, �
వికారాబాద్ : కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రామయ్యగూడ పీహెచ్సీ డాక్టర్ వినోద్రెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి, రెండో స�
పరిగి : టీనేజర్లు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. బుధవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేస్తున్న టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పర్యవేక్షించా
దమ్మపేట : దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. దమ్మపేట పీహెచ్సీ వైద్యులు శ్రీహర్ష ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది 15 ఏళ్లు నిండిన 214 మందివిద్యా�
కవాడిగూడ : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్, భోలక్పూర్, దోమలగూడలో యూపీహెచ్సీ కేంద�
అంబర్పేట : పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం పిల్లలకు టీకాలు వేయించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నల్లకుంట డివిజన్ విద్యానగర్లోని దుర్గాభాయి దేశ్మ�
Assembly elections 2022 : వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్ల