లండన్ : ఆరు విభిన్న కొవిడ్-19 బూస్టర్ డోసులు సురక్షితమని, గతంలో ఆస్ట్రాజెనెకా లేదా ఫైజర్ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో బూస్టర్ డోసులతో రోగనిరోధక వ్యవస్ధ మెరుగ్గా ఉందని లాన్సెట్ జర్నల్ల�
హిమాయత్నగర్,నవంబర్ 23: నగరంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతంగా కొనసాగుతుంది. మంగళవారం జీహెచ్ఎంసీ యంత్రాంగం హిమాయత్నగర్ డివిజన్లోని బస్తీలు, కాలనీలలో ఇంట
మహబూబ్నగర్: కరోనా వాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగహన కల్పించారు. ఈ స�
312 కాలనీలు..1,03,198 ఇండ్లలో సర్వే వ్యాక్సినేషన్ పూర్తి అయిన ఇండ్లకు స్టిక్కర్లు 22 నుంచి డిసెంబర్ 1 వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదటి రోజు 633 మందికి టీకాలు మల్కాజిగిరి, నవబంర్ 22: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో క�
జూబ్లీహిల్స్ : ప్రతి ఇంట్లో అందరూ కరోనా టీకా వేసుకుని కొవిడ్ మహమ్మరిని తరిమికొట్టాలని.. ప్రతి ఒక్కరూ విధిగా రెండు డోసులు టీకాలు వేసుకుని కరోనాపై వందశాతం విజయం సాధించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగ�
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 22 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్
న్యూఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకూ 129 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ�
దుగ్గొండి: గ్రామాల్లో వందశాతం మందికి కోవిడ్-19 టీకా వేయాలని డీఎంఅండ్ హెచ్ఓ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని కేశవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంఅండ్ హెచ్ఓ వెంకట�
ముంబై : వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ సేవలను వినియోగించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాషాయ పార్టీ స్పందించింది. త�
ముంబై : నగర పౌరులందరికీ నూటికి నూరు శాతం కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు అందచేశామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. ముంబై నగరంలో శనివారం ఉదయంతో 92,36,500 మందికి కొవిడ్-19 త�
ముంబై : కరోనా కట్టడికి నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించాలనే లక్ష్యంతో థానే మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్కు దూరంగా ఉన్న ఉద్యోగులకు జీతం ఇవ్వబోమని స్పష్టం చే�