ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం నుంచి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా థర్డ్ వేవ్ తలెత్తని పక్షంలో భారత్ రెండంకెల వృద్ధి రేటు సాధిస్తుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే ఊపుతో తదుపరి ఏడాది సైతం వృద
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఒక్కరోజులో రికార్డుస్ధాయిలో అత్యధిక టీకా డోసులు పంపిణీ చేసిన క్రమంలో ఇదే ఊపును కొనసాగించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్�
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించే దిశగా కసరత్తు సాగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గ�
ఇబ్రహీంపట్నంరూరల్ : కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రతిఒక్కరూ కరోనా నివారణ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రత�
వారణాసి : కరోనా మహమ్మారి మూడో వేవ్తో విరుచుకుపడుతుందని వైరాలజిస్టులు, పరిశోధకుల అంచనాలకు భిన్నంగా మూడు నెలల వరకూ మూడో వేవ్ తలెత్తబోదని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ) జువాలజ
న్యూఢిల్లీ : డెల్టా వేరియంట్ సహా అన్ని కరోనా స్ట్రెయిన్ల నుంచి తీవ్ర లక్షణాలతో ఆస్పత్రుల పాలవకుండా కొవిడ్-19 వ్యాక్సిన్లు మెరుగైన రక్షణ కల్పిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ద�
సిమ్లా : కరోనా వైరస్ వ్యాక్సినేషన్లో హిమాచల్ ప్రదేశ్ అరుదైన ఘనత సాధించింది. దేశంలో కొవిడ్-19 టీకా సింగిల్ డోస్ నూరు శాతం పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. 18 ఏండ్లు పైబడిన వా�