కోల్కతా : కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కొవిడ్-19 బారినపడ్డారు. జులై తొలివారంలో ఇన్ఫెక్షన్ సోకిన వీరు దవాఖానలో చేరగా ఆపై వారిని ఐసీయూకు తరలించాల�
న్యూఢిల్లీ : కరోనా వైరస్తో తలెత్తిన పరిస్థితిని భారత్ సమర్ధంగా ఎదుర్కొంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాధన్ అన్నారు. భారత్లో అత్యధిక జనాభాకు వ్యాక్�
న్యూఢిల్లీ : హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ బయలాజికల్ ఈ భారత్లో సెప్టెంబర్ మాసాంతానికి కొవిడ్ వ్యాక్సిన్ కొర్బివ్యాక్స్ను అందుబాటులోకి తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తొలి, �
సింగపూర్ : గత నాలుగు వారాల్లో సింగపూర్లో నమోదైన మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 75 శాతం కేసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. సింగపూర్ సిటీలో ముమ్మరంగ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ తప్పదనే అంచనాల నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా సానుకూల వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో అత్యధికులకు మెరుగైన రీతిలో రోగనిరోధక శ�
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్ నుంచి డిసెంబర్లోపు మొత్తం 135 కోట్ల కరోనా వైరస్ టీకాలు అందుబాటులో ఉంటాయని అంచనా వేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్సభలో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య క�
వాషింగ్టన్ : కరోనా వైరస్ ఒరిజినల్ స్ట్రెయిన్తో పోలిస్తే డెల్టా వేరియంట్ నాసికా రంధ్రాల్లో వైరస్ వేయిరెట్లు అధికంగా ఉంటుందని అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) స్ప�
లండన్ : కరోనా వైరస్ సోకిన వారి రక్తంలో తయారయ్యే యాంటీబాడీలు ఇన్ఫెక్షన్కు గురైన అనంతరం తొమ్మిది నెలల వరకూ శక్తివంతంగా ఉంటాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇటలీలోని ఓ పట్టణానికి చెంది
ముంబై : కొవిన్ పోర్టల్లో లోటుపాట్లు బహిర్గతమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని ముంబై విరార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కొవిన్ ప్లాట్ఫాం నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వచ్చింది. కొ�