శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోని రాజౌరీ ప్రాంతంలో రెండు గ్రామ పంచాయతీలు అరుదైన ఘనత సాధించాయి. కొట్రాంకలోని రెండు పంచాయతీల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ చేపట్టారు. 18 ఏండ్లు నిండిన గ్రామస్తులందరికీ
న్యూఢిల్లీ : దేశంలోని 47 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఇప్పటికీ పది శాతం పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచాలని రాష్ట్రాలను కోరింది. కంటైన్మెంట�
న్యూఢిల్లీ : దేశంలో టీకాల కొరతపై నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ లక్ష్యంగా శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శలు గుప్పించారు. రోజువారీ ఇచ్చే టీకా డోసుల సంఖ్య ఎందుకు తగ్గిందని కే�
ముంబై : డెల్టా వేరియంట్ వ్యాప్తి, కరోనా వైరస్ మ్యుటేషన్లతో భారత్లో థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడ
న్యూఢిల్లీ : కరోనా టీకాల కొరతపై రాజకీయ నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలు భయాందోళనలు రేకెత్తించేలా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండ్వియ అన్నారు. జులై నెలలో పంపిణీ చేసే వ్యాక్సిన�
న్యూఢిల్లీ : మరో రెండు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందన్న ఆందోళనల నడుమ దేశ రాజధానిలో మరోసారి టీకాలకు కొరత ఏర్పడిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ పేర్కొన్నారు. టీకాల కొరత �
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ నెల ఆర్థిక సమీక్షలో విశ్లేషించింది. మేలో ద్రవ్యోల్బణం, టోకు ధరల �
ముంబై : రాష్ట్రాలకు సరిపడా కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్ధాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వ్యాక్సిన్ సరఫరాల కొరతతో పుణే నగరంలో �
దేశంలో 36.13కోట్లకుపైగా టీకాల పంపిణీ | టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 36కోట్లకుపైగా టీకాలు వేసిన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 7 గంటల వరకు అందించిన నివేదిక ప్రక�