న్యూఢిల్లీ : ససెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభమవుతన్న నేపథ్యంలో ఆయా స్కూళ్లలో ప్రస్తుతం చేపడుతున్న వ్యాక్సినేషన్, రేషన్ పంపిణీ కార్యక్రమాలు ఇక ముందూ కొనసాగుతాయని ఢిల్లీ సీఎం అరవ�
సైదాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ కొవిడ్ టీకాలు ఇవ్వాలని ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సీటిజన్లకు ఇంటి వద్దే కోవిడ్ వ్యా�
కాప్రా : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ వాక్సిన్ కార్యక్రమం కాప్రాసర్కిల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బికాలనీ,
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న డెల్టా, అల్ఫా మినహా ఇతర కొత్త వేరియంట్లను గుర్తించలేదని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ పేర్కొన్నారు. ప్రస్తుత వేరియంట�
సిమ్లా : కరోనా థర్డ్ వేవ్ను సమర్ధవంతంగా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికోసం రూ 23,123 కోట్లు కేటాయించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. థ
చెన్నై : కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ తీసుకోని వారితో పాటు వ్యాక్సినేషన్ పూర్తయిన వారికీ సోకుతోందని చెన్నైలో ఐసీఎంఆర్ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మర�
Covid-19 : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 25వేలకు దిగిరాగా.. తాజాగా 35వేలకుపైగా రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 35,178 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత
హఫీజ్ పేట్ :వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింతవేగవంతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటుచేసిన మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు మంచి స్పందన లభిస్తుంది. పట్టణప్రాథమిక ఆరోగ్యకేంద్రం హఫీజ్ పేట్ పరిధిలోని ఆయా
కేపీహెచ్బీ కాలనీ: మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో 3,206 మందికి కరోనా టీకాలు వేసినట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి. మమత తెలిపారు. బుధవారం కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 11 ప్రత్యేక కేంద్రాల ద్వార�
న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా శుక్రవారం నాటికి భారత్ 50 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చ�