Himachal Pradesh | ఉత్తర భారతదేశాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ప్రదేశ్లో భూ కంపం
earthquake | ఉత్తరాఖండ్ను భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్పై 3.4తీవ్రతతో శనివారం
సాయంత్రం 4.25 గంటలకు భూకంపం సంభవించింది. రిషికేశ్లో భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో
Uttarakhand | హిమాలయ పర్వత శ్రేణుల్లోని నేపాల్ను వరుస భూకంపాలు వణికించాయి. దీంతో పక్కనే ఉన్న ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో కూడా భూమికంపించింది.
పదేండ్ల తర్వాత ఓ హత్యాచార కేసులో నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఉత్తరాఖండ్కు చెందిన యువతి (19) గురుగ్రామ్లోని సైబర్సిటీ ప్రాంతంలో పనిచేసేది.
Earthquake | ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. తెహ్రీకి 78 కిలోమీటర్ల దూరంలో
Kedarnath Dham:ఉత్తరాఖండ్లోని ఛార్థామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ఇవాళ మూసివేశారు. బాబా కేదార్ ఆలయ ద్వారాలకు ఉదయం 8.30 నిమిషాలకు తాళం వేసేశారు. శీతాకాలం ప్రవేశించిన నేపథ్యంలో ఆలయాన�
Kedarnath Helicopter crash: కేదార్నాథ్కు భక్తులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఇద్దరు పైలెట్లతో పాటు మొత్తం ఆరు మంది ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
bomb threat | హరిద్వార్లోని రైల్వేస్టేషన్లతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశాలకు బాంబు బెదిరింపు లేఖలు రావడంతో కలకలం సృష్టిస్తున్నది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఏరియా కమాండర్ పేరిట శనివారం హరిద్వార్ రైల్వే�
మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
Hemkund Sahib | శీతాకాలం సందర్భంగా హేమకుండ్ సాహిబ్ గురుద్వారా తలుపులను సోమవారం మూసివేశారు.
ఉదయం గంటల నుంచి గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హేమ్కుండ్ సాహిబ్ ప్రధాన