Uttarkashi | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ
Harish Rawat | పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అన్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం బలహీనమైన
Four teenagers died | కైల్ నదిలో మునిగి నలుగురు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని దేవల్ డెవలప్మెంట్ బ్లాక్ పరిధిలోని కల్సిరిలో పరిధి చోటు చేసుకున్నది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి
Badrinath temple | ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయాన్ని శనివారం నుంచి అధికారులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించరు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూ�
Himachal Pradesh | ఉత్తర భారతదేశాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ప్రదేశ్లో భూ కంపం
earthquake | ఉత్తరాఖండ్ను భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్పై 3.4తీవ్రతతో శనివారం
సాయంత్రం 4.25 గంటలకు భూకంపం సంభవించింది. రిషికేశ్లో భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో
Uttarakhand | హిమాలయ పర్వత శ్రేణుల్లోని నేపాల్ను వరుస భూకంపాలు వణికించాయి. దీంతో పక్కనే ఉన్న ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో కూడా భూమికంపించింది.
పదేండ్ల తర్వాత ఓ హత్యాచార కేసులో నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఉత్తరాఖండ్కు చెందిన యువతి (19) గురుగ్రామ్లోని సైబర్సిటీ ప్రాంతంలో పనిచేసేది.
Earthquake | ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. తెహ్రీకి 78 కిలోమీటర్ల దూరంలో
Kedarnath Dham:ఉత్తరాఖండ్లోని ఛార్థామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ఇవాళ మూసివేశారు. బాబా కేదార్ ఆలయ ద్వారాలకు ఉదయం 8.30 నిమిషాలకు తాళం వేసేశారు. శీతాకాలం ప్రవేశించిన నేపథ్యంలో ఆలయాన�