Joshimath Cracks ఉత్తరాఖండ్లోని జ్యోషీమఠ్లో ఉన్న ఇండ్లకు పగళ్లు వస్తున్నాయి. చాలా వరకు ఇండ్లు భూమిలోకి కుంచించుకుపోతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోత
ఉత్తరాఖండ్లోని హల్దానీ నగరం బన్భూల్పురాకు చెందిన దాదాపు 50వేల మందికి పైగా ప్రజలు గురువారం సుప్రీంకోర్టులో జరుగనున్న విచారణ కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు.
చాలా ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. తమ ఇళ్లను తొలగించవద్దని కోరుతూ సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు.
Rishabh Pant | క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి
Rishabh Pant భారత క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పంత్ ప్రయాణిస్తున్�
Earthquake | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2.19 గంటల సమయంలో భూమికంపించింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
Uttarkashi | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ
Harish Rawat | పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అన్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం బలహీనమైన
Four teenagers died | కైల్ నదిలో మునిగి నలుగురు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని దేవల్ డెవలప్మెంట్ బ్లాక్ పరిధిలోని కల్సిరిలో పరిధి చోటు చేసుకున్నది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి
Badrinath temple | ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయాన్ని శనివారం నుంచి అధికారులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించరు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూ�