రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై యూరోపియన్ యూనియన్ కూడా స్పందించింది. అనర్హత వేటు తదనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో ఉన్నందున ప్రస్తుతానికి వ్యాఖ్య ల�
ఉత్తరఖండ్లోని ఉత్తరకాశీలో (Uttarkashi) విషాదం చోటుచేసుకున్నది. ఉత్తరకాశీ సమీపంలోని ఖట్టూ ఖాల్ అటవీ ప్రాంతంలో మేకల మందపై పిడుగు (Lightning) పడింది. దీంతో మందలోని 350కి పైగా మేకలు, గొర్రెలు మృతిచెందాయి.
Congrees protest | కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ (Congress party) కన్నెర్ర చేసింది. కేంద్ర సర్కారు అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) ఉత్తరకాశీలో (Uttarkashi) మరోసారి భూకంపం వచ్చింది. 20 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. మొదట శనివారం అర్ధరాత్రి 12.40 గంటలకు భూకంపం (Earthquak) వచ్చింది.
జాతీయ క్యాడెట్ తైక్వాండో చాంపియన్షిప్లో హర్యానా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో హ్యర్యాన
ఎయిమ్స్ నుంచి ఒక డ్రోన్ గాల్లోకి ఎగిరింది. 40 కిలోమీటర్ల దూరంలోని ఆరోగ్య కేంద్రానికి క్షయవ్యాధి మందులను
అర గంటలో సరఫరా చేసింది. క్షయ రోగుల నమూనాలను అక్కడి నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కు తీసుకొచ్చింది.
ప్రసూతి మరణాల (ఎంఎంఆర్) తగ్గింపులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అతి తక్కువ మరణాలతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ.. తగ్గుదల రేటులో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
పోలీసులు, నిరసన చేస్తున్న నిరుద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
ఉత్తరాఖంలోని జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లోనూ ఇండ్లలో పగుళ్లు ఏర్పడుతుతున్నాయి. పుణ్యస్థలమైన జోషిమఠ్లో ఇప్పటికే 678 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్లోనూ ఇలాంటి పరిస్థితులే కన్�
తల్లీకొడుకులైన మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలు ప్రమాదాలేనని ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి అన్నారు. బలిదానాలపై గాంధీ కుటుంబానికి గుత్తాధిపత్యం ఏమీలేదని
ఉత్తరాది రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్నాథ్, గంగోత్రి ఆలయాలను మంచుదుప
Joshimath | ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్లో (Joshimath) భారీగా మంచు కురుస్తున్నది. దీంతో ప్రమాదపుటంచున ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంలో భారీగా హిమం పేరుకుపోతున్నది.