Tiger Terror | పులి సంచారంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రెండు మండలాల పరిధిలోని గ్రామాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించారు.
Yash Rathi | దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి సమాజంలో వివాదాలు సృష్టించడం ఈ మధ్య కొందరు సెలెబ్రిటీలకు అలవాటుగా మారింది. తాజాగా స్టాండప్ కమెడియన్ (Stand-up comedian) యశ్ రథి (Yash Rathi) కూడా అదే బాటలో నడిచాడు.
ఉత్తరాఖండ్లోని హల్దానీలో ఉన్న జైలులో 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు. అప్రమత్తమైన జైలు సిబ్బంది వీరందరికి చికిత్స అందిస్తున్నారు.
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) హల్ద్వాని జైలులో (Haldwani jail) హెచ్ఐవీ కలకలం సృష్టిస్తున్నది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో (Prisoners) 44 మందికి హెచ్ఐవీ (HIV) సోకింది. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం.
Cricket coach: క్రికెట్ కోచ్పై లైంగిక వేధింపు కేసు నమోదు అయ్యింది. ఉత్తరాఖండ్లో ఈ ఘటన జరిగింది. ఆ కోచ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కోచ్ సూసైడ్కు ప్రయత్నించాడు.
Bus Falls | లోయలోకి బస్సు దూసుకెళ్లిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్, రెస్క్యూ, ఐటీబీపీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, ఇతర ప్రయాణికులను లోయ �
రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై యూరోపియన్ యూనియన్ కూడా స్పందించింది. అనర్హత వేటు తదనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో ఉన్నందున ప్రస్తుతానికి వ్యాఖ్య ల�
ఉత్తరఖండ్లోని ఉత్తరకాశీలో (Uttarkashi) విషాదం చోటుచేసుకున్నది. ఉత్తరకాశీ సమీపంలోని ఖట్టూ ఖాల్ అటవీ ప్రాంతంలో మేకల మందపై పిడుగు (Lightning) పడింది. దీంతో మందలోని 350కి పైగా మేకలు, గొర్రెలు మృతిచెందాయి.
Congrees protest | కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ (Congress party) కన్నెర్ర చేసింది. కేంద్ర సర్కారు అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) ఉత్తరకాశీలో (Uttarkashi) మరోసారి భూకంపం వచ్చింది. 20 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. మొదట శనివారం అర్ధరాత్రి 12.40 గంటలకు భూకంపం (Earthquak) వచ్చింది.
జాతీయ క్యాడెట్ తైక్వాండో చాంపియన్షిప్లో హర్యానా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో హ్యర్యాన
ఎయిమ్స్ నుంచి ఒక డ్రోన్ గాల్లోకి ఎగిరింది. 40 కిలోమీటర్ల దూరంలోని ఆరోగ్య కేంద్రానికి క్షయవ్యాధి మందులను
అర గంటలో సరఫరా చేసింది. క్షయ రోగుల నమూనాలను అక్కడి నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కు తీసుకొచ్చింది.
ప్రసూతి మరణాల (ఎంఎంఆర్) తగ్గింపులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అతి తక్కువ మరణాలతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ.. తగ్గుదల రేటులో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
పోలీసులు, నిరసన చేస్తున్న నిరుద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.