చార్ధామ్ యాత్రలో (Char Dham Yatra) భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని (Uttarakhand) పితోరాగఢ్ జిల్లాలో (Pithoragarh) కొండచరియలు (Landslide) విరిగిపడ్డాయి.
China Villages: ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో చైనా గ్రామాలను నిర్మిస్తున్నది. బోర్డర్కు 11 కిలోమీటర్ల దూరంలో సుమారు 250 ఇండ్లను చైనా నిర్మిస్తున్నది. అయితే బోర్డర్ వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్�
Bhupesh Baghel | కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ దాదాపు వారం రోజుల సమయం తీసుకోవడంపై కొందరు బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరు బీజేపీ నేతలైతే అదీ కాంగ్రెస్ పనితనం అంటూ ఎద్దేవా చే�
రాష్ట్రాల మధ్య సాంసృతిక మార్పిడిని ప్రోత్సహించేందుకే భారత ప్రభుత్వం యువ సంఘం కార్యక్రమం చేపట్టింద ని వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అన్నారు.
BJP Minister Beats Man | బీజేపీ మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్, ఆయన పీఆర్వో, గన్మెన్ కలిసి తనను అకారణంగా కొట్టడంపై సురేంద్ర సింగ్ నేగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్�
National news | రద్దీగా ఉన్న రోడ్డులో కారు దిగి బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసినందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ నేగీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత ప్రేమ్చంద్ అగర్వాల్ నడిరోడ్డుమీద ఓ వ్యక్తిపై దాడి చేశాడు. మంత్రి సురేంద్ర సింగ్.. నేగి అనే బాధితుడి చెంప చెళ్లుమనిపించడంతో పాటు తన అనుచరులు, భద్రతా సిబ్బందితో కల�
Kedarnath | డెహ్రాడూన్ : హిమాలయ రీజియన్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా మెజిస్ట్
Angry Tiger | పార్క్లో సరదాగా సఫారీకి (Safari Ride) వెళ్లిన కొందరు టూరిస్ట్లకు (Tourists) భయంకరమైన అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న సఫారీ వాహనంపైకి ఓ పులి (Tiger) దాడి చేయబోయింది. దీంతో వారు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు.
Uttarakhand minister | ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన క్యాబినెట్ మంత్రి చందన్ రామ్ దాస్ (63) ఇకలేరు. ఉన్నట్టుండి అస్వస్థతకు గురైన ఆయనను బాగేశ్వర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఐసీయూలో చికిత
selfie | సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ఫైనాన్షియల్ కంట్రోలర్ జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం కేదార్నాథ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ముందు సెల్ఫీ (selfie) తీసుకునేందుకు ఆయన ప్రయత్నించ�
Chardham Yatra | చార్ధామ్ యాత్ర మొదలైంది. అక్షయ తృతీయ సందర్భంగా శనివారం గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారా తెరుచుకున్నాయి. మధ్యాహ్నం 12.35 గంటలకు గంగోత్రి, 12.41 గంటలకు యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు.