Char Dham Yatra | ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం (Weather Conditions) కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు బ్రేక్ పడింది.
Crime News | ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ వద్ద రైల్వే వంతెనపై సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు యువకులను డెహ్రాడూన్-ఢిల్లీ శతాబ్ధి ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు.
Men Forced Horse To Smoke | ఇద్దరు వ్యక్తులు ఒక గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించారు (Men Forced Horse To Smoke). ఆ సిగరెట్ గంజాయితో కూడి ఉన్నట్లు కొందరు అనుమానించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Kedarnath Yatra | దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాఖండ్లోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రుద్రప్రయాగ్ జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో కేదార్న�
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో బంగారు తాపడం ఏర్పాటులో అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలను ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగా ఆరోపణలు వ�
Cool Drink | సుమారు రూ.8.5 కోట్ల దోపిడీకి పాల్పడిన వారు ఆ సొమ్మును దర్జాగా అనుభవించాలని అనుకుంటారు. విలాసవంతంగా డబ్బు ను విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. లేకపోతే ఏ విదేశానికో చెక్కేస్తారు. కానీ దీనికి భిన్నంగా భారీ దో�
Uttarakhand | నాలుగు రోజులు వయసున్న నవజాత శిశువు మూడు రోజుల పాటు కుళ్లిపోయిన స్థితిలో (Decomposed Bodies) ఉన్న శవాల మధ్య సజీవంగా ఉంది. తల్లి పాలు లేకపోయినా మూడు రోజులపాటు శిశువు ఆరోగ్యంగా ఉంది.
ముస్లిం వ్యాపారులు తమ షాపులను ఖాళీచేసి ఈ నెల 15లోగా వెళ్లాలని హెచ్చరిస్తూ ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో పోస్టర్లు వెలిశాయి. ‘ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఆ పోస్టర్లలో హెచ్చ�
చార్ధామ్ యాత్రలో (Char Dham Yatra) భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని (Uttarakhand) పితోరాగఢ్ జిల్లాలో (Pithoragarh) కొండచరియలు (Landslide) విరిగిపడ్డాయి.
China Villages: ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో చైనా గ్రామాలను నిర్మిస్తున్నది. బోర్డర్కు 11 కిలోమీటర్ల దూరంలో సుమారు 250 ఇండ్లను చైనా నిర్మిస్తున్నది. అయితే బోర్డర్ వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్�
Bhupesh Baghel | కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ దాదాపు వారం రోజుల సమయం తీసుకోవడంపై కొందరు బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరు బీజేపీ నేతలైతే అదీ కాంగ్రెస్ పనితనం అంటూ ఎద్దేవా చే�
రాష్ట్రాల మధ్య సాంసృతిక మార్పిడిని ప్రోత్సహించేందుకే భారత ప్రభుత్వం యువ సంఘం కార్యక్రమం చేపట్టింద ని వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అన్నారు.
BJP Minister Beats Man | బీజేపీ మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్, ఆయన పీఆర్వో, గన్మెన్ కలిసి తనను అకారణంగా కొట్టడంపై సురేంద్ర సింగ్ నేగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్�
National news | రద్దీగా ఉన్న రోడ్డులో కారు దిగి బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసినందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ నేగీపై పోలీసులు కేసు నమోదు చేశారు.