ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్ ఏటా 10 సెంటీమీటర్లు కుంగిపోతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. 2018 నుంచి ఈ కుంగుబాటు ప్రారంభమైందని వెల్లడైంది.
ఉత్తరాది రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రినాథ్ ఆలయాన్ని మంచుదుప్పటి కప్పే�
Dharamshala | హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో (Dharamshala) స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.2గా నమోదయిందని
ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం జోషీమఠ్ కుంగిపోతున్న విషయం తెలిసిందే. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది. పట్టణంలో మొత్తంగా దాదాప�
కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్ను మంచుదుప్పటి కప్పేసింది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో భారీగా మంచు కురుస్తోంది. అక్కడ ప్రసిద్ధ క్షేత్రం గంగోత్రి ఆలయం మంచుతో కప్పుకుపోయింది. మరోవైపు చమోలీ జిల్లా,
ఉత్తరాఖండ్లోని మరో ఐదు ప్రాంతాల్లో కూడా జోషిమఠ్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పౌరి (Pauri), భగేశ్వర్ (Bageshwar), ఉత్తర్కాశీ (Uttarkashi), తెహ్రీ గర్హ్వాల్ (Terhi Garhwal), రుద్రప్రయాగ్ (Rudraprayag) ప్రాంతాల్లోని పలు ఇండ్లకు పగు�
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ బాధితులకు ప్రభుత్వం సాయాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.1.5లక్షలు అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామీ ట్విట్టర్ ద్వ�
ఉత్తరాఖండ్లో ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన జోషిమఠ్లో భూమి కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది. దీంతో జోషిమఠ్ కు�
ఉత్తరాఖండ్లోని కర్ణ్ప్రయాగ్లో కూడా జోషీమఠ్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది వారి ఇండ్లను వదిలి వేరే చోట్లకు వెళ్తున్నారు. పలు చిన్న చిన్న కొండచరి�
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలో మంగళవారం ఇండ్ల కూల్చివేతను అధికారులు ప్రారంభించారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం కాని నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
Joshimath town ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో ఇండ్లు కుంచించుకుపోతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆ పట్టణంలో ఓ ఆలయం కూలిపోయింది. అనేక ఇండ్లు కూడా పగుళ్లు పట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తక
కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాల మీద నిర్మితం కావడం వల్లే జోషీమఠ్ క్రమంగా కుంగిపోతున్నదని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ కలాచంద్ సైన్ తెలిపారు.
ఉత్తరాఖండ్లోని హల్దానీవాసుల ప్రార్థనలు ఫలించాయి. తమ తలపై ఉన్న నీడను కోల్పోతామేమో అన్న ఆందోళనకు గురైన 50 వేల మంది బన్భూల్పురా బస్తీ వాసులకు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది.
ఉత్తరాఖండ్లోని జోషీమఠ్ పట్టణ ప్రజలు ఇప్పుడు తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. ఏ క్షణాన తమ ఇండ్లు కూలిపోతాయో తెలియని దుస్థితి వారిది. సుమారు 40 వేల జనాభా కలిగిన ఈ పట్టణంలో భూమి క్రమంగా కుంగిపోతున్నది. భూమి పొరల�