ఉత్తరాఖండ్లోని కర్ణ్ప్రయాగ్లో కూడా జోషీమఠ్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది వారి ఇండ్లను వదిలి వేరే చోట్లకు వెళ్తున్నారు. పలు చిన్న చిన్న కొండచరి�
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలో మంగళవారం ఇండ్ల కూల్చివేతను అధికారులు ప్రారంభించారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం కాని నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
Joshimath town ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో ఇండ్లు కుంచించుకుపోతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆ పట్టణంలో ఓ ఆలయం కూలిపోయింది. అనేక ఇండ్లు కూడా పగుళ్లు పట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తక
కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాల మీద నిర్మితం కావడం వల్లే జోషీమఠ్ క్రమంగా కుంగిపోతున్నదని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ కలాచంద్ సైన్ తెలిపారు.
ఉత్తరాఖండ్లోని హల్దానీవాసుల ప్రార్థనలు ఫలించాయి. తమ తలపై ఉన్న నీడను కోల్పోతామేమో అన్న ఆందోళనకు గురైన 50 వేల మంది బన్భూల్పురా బస్తీ వాసులకు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది.
ఉత్తరాఖండ్లోని జోషీమఠ్ పట్టణ ప్రజలు ఇప్పుడు తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. ఏ క్షణాన తమ ఇండ్లు కూలిపోతాయో తెలియని దుస్థితి వారిది. సుమారు 40 వేల జనాభా కలిగిన ఈ పట్టణంలో భూమి క్రమంగా కుంగిపోతున్నది. భూమి పొరల�
Joshimath Cracks ఉత్తరాఖండ్లోని జ్యోషీమఠ్లో ఉన్న ఇండ్లకు పగళ్లు వస్తున్నాయి. చాలా వరకు ఇండ్లు భూమిలోకి కుంచించుకుపోతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోత
ఉత్తరాఖండ్లోని హల్దానీ నగరం బన్భూల్పురాకు చెందిన దాదాపు 50వేల మందికి పైగా ప్రజలు గురువారం సుప్రీంకోర్టులో జరుగనున్న విచారణ కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు.
చాలా ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. తమ ఇళ్లను తొలగించవద్దని కోరుతూ సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు.
Rishabh Pant | క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి
Rishabh Pant భారత క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పంత్ ప్రయాణిస్తున్�
Earthquake | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2.19 గంటల సమయంలో భూమికంపించింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ