ఉత్తరాఖండ్లో రిసార్ట్ రిసెప్షనిస్టు అంకిత భండారి(19) హత్య కేసులో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చేసే దురాగతాలను పట్టించుకోని బీజేపీ ప్�
అధికారం తమ చేతుల్లో ఉన్నదని వేధించటం, చెప్పింది చేయకపోతే చంపటం, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెంటనే దర్యాప్తునకు ఆదేశించటం.. బీజేపీకి ఇది పరిపాటిగా మారిపోయింది. అందుకు తాజాగా ఉత్తరాఖండ్లో చోటుచేసుకొన్న
Uttarakhand resort murder case:ఉత్తరాఖండ్ బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ తన రిసార్ట్లో పనిచేస్తున్న అంకిత భండారి అనే అమ్మాయి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ కేసులో విచారణ చేపట్టేందుకు సిట్
ఉత్తరాఖండ్లోని పౌరి గర్హాల్ ప్రైవేట్ రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ ఐదు రోజుల నుంచి కనిపించకుండా పోయిన యువతి(19) విగత జీవిగా పడిఉండటం కలకలం రేపింది.
బీజేపీ ముఖ్యమంత్రులకు తగ్గుతున్న ప్రజాదరణ ఆయా రాష్ర్టాల్లో పరిపాలనపై ప్రజానీకానికి పెరిగిన అసంతృప్తి ద్వితీయశ్రేణి నేతల్లో ఆందోళన (ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసార
డెహ్రాడూన్ : కులాంతర వివాహం చేసుకున్న ఓ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకుంది. సాల్ట్ నియోజకవర్గం పరిధిలోని �