ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (సీఏయూ) లో అవినీతి రాజ్యమేలుతున్నది. అడిగేవారు లేక సీఏయూలో పాలక మండలి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. సీఏయూ ఆడిట్ రిపోర్టు-2020 లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆటగాళ్లకు జీతాలివ�
Uttarakhand | ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైనిటాల్ జిల్లా రామ్నగర్ ప్రాంతంలో ఓ కారు నదిలో కొట్టుకుపోయింది. దీంతో 9 మంది మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున రామ్నగర్ వద్ద ధేలా నది
డెహ్రాడూన్: కదులుతున్న కారులో మహిళ, ఆమె కుమార్తెపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రూర్కీలోని ముస్లిం మతపర ప్రాంతం పిరాన్ కలియార్ నుంచి
క్రిములు, కీటకాలు, చిన్న జంతువులను ట్రాప్చేసి తినేసే అరుదైన మాంసాహార మొక్కను ఉత్తరాఖండ్ అటవీ శాఖ బృందం తొలిసారిగా కనుగొన్నది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో 'ఉట్రిక్యులారియా ఫర్సెల్లాటా' అనే అత్యంత అర�
Char Dham Yatra | చార్ధామ్ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గత నెల 3న ప్రారంభమైన నాటి నుంచి ఈ నెల 11 వరకు 19 లక్షల మందికిపైగా యాత్రలో పాల్గొన్నారని బ్రదీనాథ్ – కేదార్నాథ్ ఆలయ కమిటీ ఆదివారం తెలిపిం�
Soldiers | అరుణాచల్ ప్రదేశ్లో ఇద్దరు సైనికులు (Soldiers) కనిపించకుండా పోయారు. గర్వాల్ రైఫిల్స్కు చెందిన ఇద్దరు జవాన్లు గత 14 రోజులుగా ఆచూకీ లభించడం లేదు.
ఆలూర్: ముంబై రంజీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పింది. ఉత్తరాఖండ్తో జరిగిన రంజీ మ్యాచ్లో 725 రన్స్ తేడాతో నెగ్గిన ముంబై.. ఫస్ట
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు రికార్డు సృష్టించారు. హిమాలయాల్లో 22,850 అడుగుల ఎత్తులో యోగా ప్రాక్టీస్ చేశారు. ఐటీబీపీలో పర్వతారోహకులుగా ఉన్న సిబ్బంది ఈ ఘనతను సాధించా�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 30 మందితో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డట్లు తెలుస్తున్నది. ప్రమాద
న్యూఢిల్లీ: కీలకమైన ఉప ఎన్నికలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విజయం సాధించారు. దీంతో ఆయన తన సీఎం స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. చంపావత్ నియోజకవర్గం నుంచి ధామి గెలుపొందారు. ఈ ఏడాది ఆర�
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 91 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మే 3వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎక్కువ శాతం మృతుల్లో గుండెపోటు వచ్చినవాళ్లు ఉన్నట్లు ఉత్తరాఖం�
మదర్సాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశం డెహ్రాడూన్, మే 26: మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభు త్వం ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వం నుంచి నిధులను పొందుతున్న మదర్సా లు రాష్ట్ర విద్యా సంస్థకు అనుబంధంగా (అఫీలియేషన�
డెహ్రాడూన్ : కేదార్నాథ్లో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొండ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం, హిమపాతం కురుస్తుండడంతో చలితీవత్ర పెరుగుతున్నది. పగటి, రాత్రి ఉష్ణోగ్రత�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు అక్కడ ఆరెంట్ అలర్ట్ జారీ చేశారు. కాలినడకన వెళ్లే భక్తులను నిలిపివేశారు. భక్తులంతా హోటళ్ల