డెహ్రాడూన్: యూట్యూబర్ బాబీ కటారియాను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేయనున్నారు. దీని కోసం రంగం సిద్ధం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లోని ఓ వీధిలో.. కుర్చీ వేసుకుని యూట్యూబర్ కటారియా మద్యం స�
మెడలో లాకెట్ ఆధారంగా గుర్తింపు న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి చెందిన అమర జవాను, సియాచిన్ హీరో లాన్స్నాయక్ చంద్రశేఖర్ గుర్తులు 38 ఏండ్ల తర్వాత
ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
ఏనుగులకు కొలనుల్లో ఈతకొట్టడం అంటే ఎంతో సరదా. వేసవికాలంలో బురద గుంటల్లో ఆటలాడుకుంటాయి. ఒకదానిపై ఒకటి బురద చల్లుకుంటూ ఉంటాయి. తరచూ సరస్సులు లేదా నదుల్లో ఈతకొడుతూ ఉల్లాసంగా గడుపుతాయి. క�
డబుల్ ఇంజిన్ సర్కార్లో వైద్య సేవల దుస్థితికి నిదర్శనం ఈ వార్త. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో వైద్య సౌకర్యాల పరిస్థితికి నిలువుటద్దం ఈ స్టోరీ. 52 ఏండ్ల మహిళ అస్వస్థతకు గురైతే డాక్టర్కు చూపించేందుకు 12 కిల�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో కురుస్తోన్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. చంపావత్ జిల్లాలో తనక్పూర్లో వరద ఉధృతికి ఓ స్కూల్ బస్సు కొట్టుకుపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్య
Chardham Yatra | ఛార్దామ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతున్నది. వర్షాల నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ను సందర్శించే వారి సంఖ్య పడిపోతున్నది. ప్రస్తుతం రోజుకు వెయ్యి చొప్పున యాత్రలో పాల్గొంటున్నారు. బద్ర�
ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (సీఏయూ) లో అవినీతి రాజ్యమేలుతున్నది. అడిగేవారు లేక సీఏయూలో పాలక మండలి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. సీఏయూ ఆడిట్ రిపోర్టు-2020 లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆటగాళ్లకు జీతాలివ�
Uttarakhand | ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైనిటాల్ జిల్లా రామ్నగర్ ప్రాంతంలో ఓ కారు నదిలో కొట్టుకుపోయింది. దీంతో 9 మంది మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున రామ్నగర్ వద్ద ధేలా నది
డెహ్రాడూన్: కదులుతున్న కారులో మహిళ, ఆమె కుమార్తెపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రూర్కీలోని ముస్లిం మతపర ప్రాంతం పిరాన్ కలియార్ నుంచి
క్రిములు, కీటకాలు, చిన్న జంతువులను ట్రాప్చేసి తినేసే అరుదైన మాంసాహార మొక్కను ఉత్తరాఖండ్ అటవీ శాఖ బృందం తొలిసారిగా కనుగొన్నది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో 'ఉట్రిక్యులారియా ఫర్సెల్లాటా' అనే అత్యంత అర�
Char Dham Yatra | చార్ధామ్ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గత నెల 3న ప్రారంభమైన నాటి నుంచి ఈ నెల 11 వరకు 19 లక్షల మందికిపైగా యాత్రలో పాల్గొన్నారని బ్రదీనాథ్ – కేదార్నాథ్ ఆలయ కమిటీ ఆదివారం తెలిపిం�
Soldiers | అరుణాచల్ ప్రదేశ్లో ఇద్దరు సైనికులు (Soldiers) కనిపించకుండా పోయారు. గర్వాల్ రైఫిల్స్కు చెందిన ఇద్దరు జవాన్లు గత 14 రోజులుగా ఆచూకీ లభించడం లేదు.