Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రివర్గం మొత్తం నేడు ప్రమానం చేస్తారు. రాజధాని డ్రెహ్రాడూన్లో జరగనున్న
ఆప్కా పంజాబ్ యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో బీజేపీ రసవత్తరంగా సాగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. మొత్తం 117 స్�
ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ మరోసారి చరిత్ర సృష్టించనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అయితే బీజేపీ నేత, సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి ప
Counting | ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఫలిత�
మార్చి 10న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఉత్కంఠ నెలకొంది. ఫలితాల అనంతరం ఎమ్మెల్యేల బేరసారాల
Uttarakhand | ఉత్తరాఖండ్లో (Uttarakhand) ఘోర ప్రమాదం జరిగింది. చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 11 మంది మృతిచెందారు.
డెహ్రాడూన్: ఏనుగును ఢీకొట్టిన రైలు దానిని కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ ఏనుగు అక్కడికక్కడే మరణించింది. ఉత్తరాఖండ్లోని లాల్కువాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రైలు ఢీకొనడనంతో ఏ�
Polling | మూడు రాష్ట్రాల్లో ఎన్నికల (Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్లో రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది.
Assembly | మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ (Assembly polls) ప్రారంభమయింది. ఉత్తరాఖండ్, గోవాలో ఒకే దశలో ఎన్నికలు ముగియనుండగా, ఉత్తరప్రదేశ్లో రెండో దశ ఎన్నికల పోలింగ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ తమ పార్టీ విజయం స
ఉత్తరాఖండ్లో ఫౌజీ ఓట్లే కీలకం దాదాపు 12 శాతం ఓట్లు వారివే 34 నియోజకవర్గాల్లో ప్రభావం బీజేపీ, కాంగ్రెస్, ఆప్లో ఆశలు పార్టీలవారీగా వ్యూహ రచనలు ఉత్తరాఖండ్.. సైనిక కుటుంబాల కొండ. ఇక్కడి నుంచి సగటున ప్రతి నాల�