డెహ్రాడూన్ : ఓ ఇద్దరు కూతుళ్లు తన తండ్రి చివరి కోరికను తీర్చారు. ముస్లింల ఈద్గా కోసం రూ. 1.5 కోట్ల విలువ చేసే నాలుగు బిగాల స్థలాన్ని విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు. తండ్రి చివరి కోరికన
డెహ్రాడూన్: దేశంలో, ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం ఆచారాలు, ఆ మతపరమైన అంశాలపై వివాదం చెలరేగుతున్నది. మరోవైపు హిందువులైన అక్కాచెల్లెళ్లు ఈద్గా కోసం తమ స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఉత్తరాఖండ�
డెహ్రాడూన్ : అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ధామ్ ఆలయాల తెరుచుకోగా.. చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 6న కేద�
డెహ్రాడూన్: ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ తప్పనిసరి కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం శనివారం తెలిపింది. తదుపరి ఆదేశాల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను కరోనా నెగిట�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ 12వ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణం చేశారు. డెహ్రాడూన్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ధామీతో లెఫ్టినెంట్ గవర్నర్ గుర్మీత్ సింగ్ ప్రమాణం చేయించారు. కార�
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రివర్గం మొత్తం నేడు ప్రమానం చేస్తారు. రాజధాని డ్రెహ్రాడూన్లో జరగనున్న
ఆప్కా పంజాబ్ యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో బీజేపీ రసవత్తరంగా సాగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. మొత్తం 117 స్�
ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ మరోసారి చరిత్ర సృష్టించనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అయితే బీజేపీ నేత, సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి ప
Counting | ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఫలిత�
మార్చి 10న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఉత్కంఠ నెలకొంది. ఫలితాల అనంతరం ఎమ్మెల్యేల బేరసారాల
Uttarakhand | ఉత్తరాఖండ్లో (Uttarakhand) ఘోర ప్రమాదం జరిగింది. చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 11 మంది మృతిచెందారు.