ఆలూర్: ముంబై రంజీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పింది. ఉత్తరాఖండ్తో జరిగిన రంజీ మ్యాచ్లో 725 రన్స్ తేడాతో నెగ్గిన ముంబై.. ఫస్ట
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు రికార్డు సృష్టించారు. హిమాలయాల్లో 22,850 అడుగుల ఎత్తులో యోగా ప్రాక్టీస్ చేశారు. ఐటీబీపీలో పర్వతారోహకులుగా ఉన్న సిబ్బంది ఈ ఘనతను సాధించా�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 30 మందితో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డట్లు తెలుస్తున్నది. ప్రమాద
న్యూఢిల్లీ: కీలకమైన ఉప ఎన్నికలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విజయం సాధించారు. దీంతో ఆయన తన సీఎం స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. చంపావత్ నియోజకవర్గం నుంచి ధామి గెలుపొందారు. ఈ ఏడాది ఆర�
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 91 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మే 3వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎక్కువ శాతం మృతుల్లో గుండెపోటు వచ్చినవాళ్లు ఉన్నట్లు ఉత్తరాఖం�
మదర్సాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశం డెహ్రాడూన్, మే 26: మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభు త్వం ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వం నుంచి నిధులను పొందుతున్న మదర్సా లు రాష్ట్ర విద్యా సంస్థకు అనుబంధంగా (అఫీలియేషన�
డెహ్రాడూన్ : కేదార్నాథ్లో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొండ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం, హిమపాతం కురుస్తుండడంతో చలితీవత్ర పెరుగుతున్నది. పగటి, రాత్రి ఉష్ణోగ్రత�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు అక్కడ ఆరెంట్ అలర్ట్ జారీ చేశారు. కాలినడకన వెళ్లే భక్తులను నిలిపివేశారు. భక్తులంతా హోటళ్ల
యమునోత్రి జాతీయ రహదారి సేఫ్టీ వాల్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో అటు వైపు వెళ్తున్న 10 వేల మంది ప్రయాణికులు రోడ్లపైనే చిక్కుకుపోయారు. కొండ చరియలు ఒక్కసారిగా విరిగి పడటంతో ఈ ఇబ్బందులు తలెత్
Uttarakhand | మానవ సంబంధాలు క్రమంగా మంటగలసి పోతున్నాయి. కన్న కూతురిపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడనే వార్తలు తరచూ చదువుతూనే ఉన్నాం. తాజాగా తన పేగు తెంచుకు పుట్టిన కొడుకునే ఓ మహిళ పెండ్లి చేసుకున్న విచిత్రమైన �
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్కు భక్తుల తాకిడి పెరిగింది. భారీ సంఖ్యలో కేదారీశ్వరుడి దర్శనం కోసం భక్తులు ఎగబడుతున్నారు. అయితే ఆలయం వద్ద ప్రత్యేక క్యూలైన
Kedarnath | ఉత్తరభారతంలోని ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయం తెరచుకున్నది. ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు