మదర్సాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశం డెహ్రాడూన్, మే 26: మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభు త్వం ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వం నుంచి నిధులను పొందుతున్న మదర్సా లు రాష్ట్ర విద్యా సంస్థకు అనుబంధంగా (అఫీలియేషన�
డెహ్రాడూన్ : కేదార్నాథ్లో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొండ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం, హిమపాతం కురుస్తుండడంతో చలితీవత్ర పెరుగుతున్నది. పగటి, రాత్రి ఉష్ణోగ్రత�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు అక్కడ ఆరెంట్ అలర్ట్ జారీ చేశారు. కాలినడకన వెళ్లే భక్తులను నిలిపివేశారు. భక్తులంతా హోటళ్ల
యమునోత్రి జాతీయ రహదారి సేఫ్టీ వాల్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో అటు వైపు వెళ్తున్న 10 వేల మంది ప్రయాణికులు రోడ్లపైనే చిక్కుకుపోయారు. కొండ చరియలు ఒక్కసారిగా విరిగి పడటంతో ఈ ఇబ్బందులు తలెత్
Uttarakhand | మానవ సంబంధాలు క్రమంగా మంటగలసి పోతున్నాయి. కన్న కూతురిపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడనే వార్తలు తరచూ చదువుతూనే ఉన్నాం. తాజాగా తన పేగు తెంచుకు పుట్టిన కొడుకునే ఓ మహిళ పెండ్లి చేసుకున్న విచిత్రమైన �
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్కు భక్తుల తాకిడి పెరిగింది. భారీ సంఖ్యలో కేదారీశ్వరుడి దర్శనం కోసం భక్తులు ఎగబడుతున్నారు. అయితే ఆలయం వద్ద ప్రత్యేక క్యూలైన
Kedarnath | ఉత్తరభారతంలోని ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయం తెరచుకున్నది. ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు
డెహ్రాడూన్ : ఓ ఇద్దరు కూతుళ్లు తన తండ్రి చివరి కోరికను తీర్చారు. ముస్లింల ఈద్గా కోసం రూ. 1.5 కోట్ల విలువ చేసే నాలుగు బిగాల స్థలాన్ని విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు. తండ్రి చివరి కోరికన
డెహ్రాడూన్: దేశంలో, ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం ఆచారాలు, ఆ మతపరమైన అంశాలపై వివాదం చెలరేగుతున్నది. మరోవైపు హిందువులైన అక్కాచెల్లెళ్లు ఈద్గా కోసం తమ స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఉత్తరాఖండ�
డెహ్రాడూన్ : అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ధామ్ ఆలయాల తెరుచుకోగా.. చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 6న కేద�
డెహ్రాడూన్: ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ తప్పనిసరి కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం శనివారం తెలిపింది. తదుపరి ఆదేశాల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను కరోనా నెగిట�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ 12వ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణం చేశారు. డెహ్రాడూన్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ధామీతో లెఫ్టినెంట్ గవర్నర్ గుర్మీత్ సింగ్ ప్రమాణం చేయించారు. కార�