శాసనసభ నియామకాల్లో భారీగా అక్రమాలు రాజకీయ నేతల బంధువులకు ఉద్యోగాలు సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ డెహ్రాడూన్, ఆగస్టు 29: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో స్కామ్ల మీద స్కామ్లు బయటపడుతున్నాయి. సబ్ఆర్డి�
స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ముందుగా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించాలని ప్రతి తల్లి ఆరాటపడుతుంది. అలా అనుకోవడమే ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ఆమె ఒక్కతే కాదు, దీని వల్ల ఆమె ముగ్గురు కుమార్తెలు, అత్త కూడా ప్ర
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధమ్సింగ్ నగర్ జిల్లా కిచ్చా సమీపంలో భక్తులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ప్రమాద�
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ స్కామ్ బయటపడింది. సబ్ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ నియామకాల్లో భారీగా అవకతవకలు వెలుగుచూశాయి. దీంతో అవకతవకలు జరిగినట్టు గుర్తించిన అన్�
డెహ్రాడూన్: యూట్యూబర్ బాబీ కటారియాను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేయనున్నారు. దీని కోసం రంగం సిద్ధం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లోని ఓ వీధిలో.. కుర్చీ వేసుకుని యూట్యూబర్ కటారియా మద్యం స�
మెడలో లాకెట్ ఆధారంగా గుర్తింపు న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి చెందిన అమర జవాను, సియాచిన్ హీరో లాన్స్నాయక్ చంద్రశేఖర్ గుర్తులు 38 ఏండ్ల తర్వాత
ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
ఏనుగులకు కొలనుల్లో ఈతకొట్టడం అంటే ఎంతో సరదా. వేసవికాలంలో బురద గుంటల్లో ఆటలాడుకుంటాయి. ఒకదానిపై ఒకటి బురద చల్లుకుంటూ ఉంటాయి. తరచూ సరస్సులు లేదా నదుల్లో ఈతకొడుతూ ఉల్లాసంగా గడుపుతాయి. క�
డబుల్ ఇంజిన్ సర్కార్లో వైద్య సేవల దుస్థితికి నిదర్శనం ఈ వార్త. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో వైద్య సౌకర్యాల పరిస్థితికి నిలువుటద్దం ఈ స్టోరీ. 52 ఏండ్ల మహిళ అస్వస్థతకు గురైతే డాక్టర్కు చూపించేందుకు 12 కిల�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో కురుస్తోన్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. చంపావత్ జిల్లాలో తనక్పూర్లో వరద ఉధృతికి ఓ స్కూల్ బస్సు కొట్టుకుపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్య
Chardham Yatra | ఛార్దామ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతున్నది. వర్షాల నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ను సందర్శించే వారి సంఖ్య పడిపోతున్నది. ప్రస్తుతం రోజుకు వెయ్యి చొప్పున యాత్రలో పాల్గొంటున్నారు. బద్ర�