మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
Hemkund Sahib | శీతాకాలం సందర్భంగా హేమకుండ్ సాహిబ్ గురుద్వారా తలుపులను సోమవారం మూసివేశారు.
ఉదయం గంటల నుంచి గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హేమ్కుండ్ సాహిబ్ ప్రధాన
Heavy Snowfall | విపరీతమైన మంచువర్షం కారణంగా ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో హేమకుండ్ సాహిబ్ యాత్రని నిలిపివేశారు. భారీ మంచు నేపథ్యంలో భద్రతా దృష్ట్యా యాత్రను నిలిపివేసినట్లు అధికారులు
ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలోని ద్రౌపది కా దండా-2 శిఖరాగ్రంపైన అకస్మాత్తుగా హిమపాతం సంభవించగా, అందులో చిక్కుకున్న పదిమంది శిక్షణ పర్వతారోహకులు మృతిచెందారు.
mountaineering trainees: ఉత్తరాఖండ్లోని ఘర్వాల్ హిమాలయ ప్రాంతంలోని గంగోత్రి సమీపంలో ఇవాళ కొండచరియలు విరిగిపడ్డాయి. ద్రౌపది దండా-2 పర్వతం వద్ద కొండచరియలు కూలిపడ్డాయి. అయితే ఆ ప్రాంతంలో నెహ్రూ
చెట్లను సంరక్షించాల్సిన అటవీ అధికారులే అక్రమంగా ఆరు వేల వృక్షాలను నేలకూల్చారు. ఉత్తరాఖండ్ కార్బెట్ టైగర్ రిజర్వ్లోని కాలాగఢ్ ఫారెస్ట్ డివిజన్లో టైగర్ సఫారీ కోసం 6 వేలకు పైగా చెట్లను నరికివేసిన
జైళ్లో ఒక రాత్రి గడపాలనుకుంటున్నారా? జైలు శిక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? జాతక సమస్యనుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉత్తరాఖండ్కు వెళ్లండి.
ఉత్తరాఖండ్లో రిసార్ట్ రిసెప్షనిస్టు అంకిత భండారి(19) హత్య కేసులో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చేసే దురాగతాలను పట్టించుకోని బీజేపీ ప్�