బీజేపీ ముఖ్యమంత్రులకు తగ్గుతున్న ప్రజాదరణ ఆయా రాష్ర్టాల్లో పరిపాలనపై ప్రజానీకానికి పెరిగిన అసంతృప్తి ద్వితీయశ్రేణి నేతల్లో ఆందోళన (ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసార
డెహ్రాడూన్ : కులాంతర వివాహం చేసుకున్న ఓ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకుంది. సాల్ట్ నియోజకవర్గం పరిధిలోని �
శాసనసభ నియామకాల్లో భారీగా అక్రమాలు రాజకీయ నేతల బంధువులకు ఉద్యోగాలు సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ డెహ్రాడూన్, ఆగస్టు 29: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో స్కామ్ల మీద స్కామ్లు బయటపడుతున్నాయి. సబ్ఆర్డి�
స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ముందుగా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించాలని ప్రతి తల్లి ఆరాటపడుతుంది. అలా అనుకోవడమే ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ఆమె ఒక్కతే కాదు, దీని వల్ల ఆమె ముగ్గురు కుమార్తెలు, అత్త కూడా ప్ర
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధమ్సింగ్ నగర్ జిల్లా కిచ్చా సమీపంలో భక్తులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ప్రమాద�
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ స్కామ్ బయటపడింది. సబ్ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ నియామకాల్లో భారీగా అవకతవకలు వెలుగుచూశాయి. దీంతో అవకతవకలు జరిగినట్టు గుర్తించిన అన్�
డెహ్రాడూన్: యూట్యూబర్ బాబీ కటారియాను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేయనున్నారు. దీని కోసం రంగం సిద్ధం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లోని ఓ వీధిలో.. కుర్చీ వేసుకుని యూట్యూబర్ కటారియా మద్యం స�
మెడలో లాకెట్ ఆధారంగా గుర్తింపు న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి చెందిన అమర జవాను, సియాచిన్ హీరో లాన్స్నాయక్ చంద్రశేఖర్ గుర్తులు 38 ఏండ్ల తర్వాత
ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
ఏనుగులకు కొలనుల్లో ఈతకొట్టడం అంటే ఎంతో సరదా. వేసవికాలంలో బురద గుంటల్లో ఆటలాడుకుంటాయి. ఒకదానిపై ఒకటి బురద చల్లుకుంటూ ఉంటాయి. తరచూ సరస్సులు లేదా నదుల్లో ఈతకొడుతూ ఉల్లాసంగా గడుపుతాయి. క�
డబుల్ ఇంజిన్ సర్కార్లో వైద్య సేవల దుస్థితికి నిదర్శనం ఈ వార్త. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో వైద్య సౌకర్యాల పరిస్థితికి నిలువుటద్దం ఈ స్టోరీ. 52 ఏండ్ల మహిళ అస్వస్థతకు గురైతే డాక్టర్కు చూపించేందుకు 12 కిల�