Uttarakhand Elections | ఉత్తరాఖండ్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు అసంతృప్తుల నుంచి నిరసన సెగ తగులుతున్నది. ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కిశోర్ ఉపాధ్యాయ ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి 14వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి ప్రహ్లా�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి అవకాశం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి హరీష్ రావత్ తేల్చిచెప్పారు. ఇది ఢిల్లీ కాదని, ఉత్తరాఖండ్లో మూడో పార�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ గురువారం పలువురు అభ్యర్ధులతో జాబితాను ప్రకటించింది. సీఎం పుష్కర్ సింగ్ ధమిని కాషాయ పార్టీ ఖతిమా నుంచి బరిలో దింపింది. దివంగత సీడీసీ చీఫ్ �
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ బహిష్కృత మంత్రి హరక్ సింగ్ రావత్ కాంగ్రెస్లో చేరతారనే సంకేతాలు పంపారు. హరక్ రావత్ మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం హరీ�
డెహ్రాడూన్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరితా ఆర్యా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాషాయ పార్టీ
Harak Singh Rawat | ఎన్నికల వేళ ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వంలో ముసలం పుట్టింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి హరాక్ సింగ్ రావత్పై ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి వేటు వేశారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతోపాటు పా�
ఆ పార్టీతో దేశ రాజకీయ వ్యవస్థకే ముప్పుసీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజాహైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ అధికారంలో కొనసాగితే కేవలం వామపక్ష పార్టీలకే కాకుండా, రాజకీయ వ్యవస్థకే ముప్పు ఏర్పడు
డెహ్రాడూన్: 85 మంది స్కూల్ విద్యార్థులు, 11 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆ స్కూల్ను మైక్రో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గంగార్కోట్లోని �
Free tabs: ఉత్తరాఖండ్లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి అధికార బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సి�
Uttarakhand elections | మరో రెండు మాసాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం దేవభూమి ఉత్తరాఖండ్ సంసిద్ధమవుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్, 2 సార్లు బీజేపీ అధ�