బీజేపీ పాలనలో దేశంలోని మైనారిటీల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. క్రైస్తవులకు భద్రత కరవైంది. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన 2014 నుంచి దాడుల ఘటనలు క�
Tomato Price | దేశవ్యాప్తంగా టమాటా ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో కొండెక్కి కూర్చొన్నాయి. టమాటా ధరలు గత నెలలో 326.13 శాతం పెరిగినట్టు ప్రభుత్వ అంచనా. కిలో టమాట ధరల పెరుగుదలతో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.
విహారయాత్రకు వెళ్లిన ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో వరదల్లో చిక్కుకున్నారు. ఇటీవల థర్డ్ ఇయర్ పరీక్షలు రాసిన రోహిత్ సూరి, బానోత కమల�
వైద్య సేవలు అందిస్తున్న సురక్ష క్యూఆర్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గత నాలుగు నెలల్లోనే 27 వేల మంది సబ్స్ర్కైబర్లు చేరగా, వచ్చే మార్చి నాటికి 5 లక్షలకు పెంచుకోవాలని చూస్తున్నది.
Uttar Pradesh | లక్నో : ఉత్తరప్రదేశ్లో వాన బీభత్సం సృష్టించింది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు 34 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లోనే 10 మంది చనిపోయినట్లు యూపీ అధికార యంత్రాంగం వెల్�
ఉత్తర ప్రదేశ్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది టీచర్లకు గత ఏడాదిగా యోగీ సర్కార్ జీతాలు చెల్లించకపోవడంతో నిరహార దీక్షలకు దిగారు.
Tamato | దేశంలో టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో టమాట ధర సుమారు రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతున్నది. దీంతో సామాన్యులు టమాటలు కొనుగోలు చేయలేని పరిస్థితి. ఫలితంగా కూరల నుంచి టమాట మాయమవుతున్నది.
మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేసిన అక్కడి ప్రభుత్వం..
Woman Harass | లక్నో : నీ భార్య నీకు సరిపోదు.. మాకైతే ఓకే.. ఒక వేళ నీ భార్యను మాకు అప్పగించకపోతే, చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బందాలో వెలుగు చూసింది.
Secunderabad | హైదరాబాద్ : సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న దంపతులిద్దరూ మద్యం మత్తులో మునిగారు. దీంతో వారి ఏడు నెలల బాలుడిని గుర్తు తెలియని మహిళ అపహరించింది. బాలుడి ఆచూక
దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ రైలు సేవలు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. తొలి విడుతలో దాదాపు 17 కిలోమీటర్ల దూరం రైలు ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.