Viral Video | ఉపసంహరించుకున్న రూ. 2 వేల నోటు సెప్టెంబర్ 30వ తేదీ వరకు చలామణిలో ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే కొందరు వ్యాపారులు మాత్రం సామాన్యుల నుంచి రూ. 2 వేల నోట
Boat capsizes in river Ganga | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బల్లియా జిల్లా (Ballia district)లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మందితో వెళ్తున్న పడవ మల్దేపూర్ గంగా ఘాట్ (Maldepur Ganga Ghat) సమీపంలో గంగా నది (River Ganga)లో బోల్తాపడింది.
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన ఓ నిర్మాణం శివలింగమని హిందూ సంఘాలు.. కాదు, ఫౌంటెన్ అని ఆ మసీదు నిర్వహణ కమిటీ వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్
ఉత్తరప్రదేశ్లోని యోగీ ప్రభుత్వం హిందూత్వ శక్తుల ఒత్తిడికి తలొగ్గుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉద్యోగం నుంచి తొలగించి జైళ్ల పాలు చేస్తున్నది. ప్రముఖ ఉర్దూ రచయిత మహ్మద్ ఇక్బాల్ రచించిన ‘లబ్ పే ఆతి హై దు�
liquor | బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మద్యం ప్రియులకు నిలయంగా మారింది. రెండేళ్ల కిందట ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ రూ.85 కోట్ల లిక్కర్, బీర్ విక్రయాలు జరిగేవి. అయితే ప్రస్తుతం రోజువారీ మద్యం అమ్మకాలు రూ.115 కోట్లకు పెర�
ఉత్తరప్రదేశ్లో మరో గ్యాంగ్స్టర్ హతమయ్యాడు. పశ్చిమ యూపీకి చెందిన కరుడుగట్టిన నేరస్థుడు అనిల్ దుజానాను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం ఎన్కౌంటర్ చేశారు. అనిల్ దుజానాపై హత్య, దోపిడ
UP Gangster Anil Dujana | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో మరో సంచలన చోటు చేసుకుంది. ఇటీవల యూపీలో పేరుమోసిన గ్యాంగ్స్టర్ (Gangster) అతీక్ సోదరులు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో గరుడుగట్టిన గ్యా�
బీజేపీ నేతలు ఇకనైనా కండ్లు తెరిచి తెలంగాణ అభివృద్ధిని చూడాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హితబోధ చేశారు. తెలంగాణ అనతికాలంలోనే తిరుగులేని ఆర్థికశక్తిగా ఎదిగిందని తె�
Supreme Court | ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతీక్తో పాటు అతని సోదరుడి హత్యలపై మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన
ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) అయోధ్యలో (Ayodhya) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-గోరఖ్పూర్ (Lucknow-Gorakhpur highway) జాతీయ రహదారిపై అయోధ్య వద్ద ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా మరో 40 మందికిపైగా గా�
Atiq Ahmed | ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతను స్థాపించిన వేల కోట్ల నేర సామ్రాజ్యంపై ప్రస్తుతం పెద్దయెత్తున చర్చ నడుస్తున్నది. అతీక్
ఉత్తరప్రదేశ్లో మాఫియాను లేకుండా చేస్తానని.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంటారు. కానీ గ్యాంగ్రేప్నకు గురైన దళిత బాలిక ఇంటిని నిందితులు తగలబెడితే మాత్రం ఆయన చేతులు ముడుచ�