ఉత్తరప్రదేశ్లో ఓ రైలు ప్రయాణికుడికి ఐఆర్సీటీసీ అందించిన ఆహారంలో బొద్దింక వచ్చిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆలూ కూరలో బొద్దింక కనిపించడంతో షాకైన ప్రయాణికుడు దాన్ని ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టి ‘నా డబ
Mobile charger | మొబైల్ చార్జర్ ఓ కానిస్టేబుల్ ప్రాణం తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో చోటు చేసుకున్నది. సైనికుడు తన బ్యారక్లోని బోర్డు నుంచి మొబైల్ చార్జర్ తీసున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్
తనపై జరిగిన లైంగిక దాడి కేసులో కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాల్సిన 16 ఏండ్ల దళిత బాలిక చెట్టుకు ఉరేసుకొన్న ఘటన ఉత్తరప్రదేశ్లోని హైదర్గర్గ్లో చోటు చేసుకొంది.
Man Pours Petrol | ప్రియురాలు తన మొబైల్ నంబర్ను బ్లాక్ చేయడంపై ఒక వ్యక్తి కలత చెందాడు. సుమారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లాడు. అక్కడ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు (Man Pours Petrol). నిప్పంటించ
Taffic Rules | దేశంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు కఠినతరం చేశారు. అలా కాదని ట్రాఫిక్ రూల్స్ ను ఎవర�
Couple Romance | గత కొన్ని రోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు పబ్లిక్గానే రొమాన్స్ (Couple Romance) చేస్తూ వార్తల్ల�
Prisoners hanged | హత్యకేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఖైదీలు జైలులోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ (Ghazipur) జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరుడికి దేశ ప్రధాన మంత్రి పేరు తెలియదన్న కారణంతో పెళ్లి రద్దు చేసుకుందో వధువు.
Train | ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ (Shahjahanpur) రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అత్యంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని అందరినీ ఆశ్చర్యానికి గుర�
ప్రైవేట్ బస్సుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుండడాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. జాతీయ రహదారి-44 మీదుగా పదుల సంఖ్యలో బస్సులు న�
Adipurush | ఆదిపురుష్ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిత్రంలో డైలాగ్స్తో పాటు ప్రంటేషన్పై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ప్రస్తుతం సినిమాను బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి�
UP Hospital Deaths | ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మరణమృదంగం (UP Hospital Deaths) మోగుతున్నది. బల్లియా జిల్లా ఆసుపత్రిలో గత మూడు రోజుల్లో 54 మంది రోగులు మరణించారు. అలాగే 72 గంటల్లో 400 మంది ఆసుపత్రి పాలయ్యారు.