Crime News | ఓ విద్యార్థి తన స్నేహితుడికి రూ. 200 ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు అతనిపై దాడి చేశారు. బలవంతంగా మద్యం తాగించి, బట్టలూడదీసి కొట్టారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝా�
Mayawati | విపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడం బాధాకరం, దురదృష్టకరం అని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఉభయసభల నుంచి 150 మంది ఎంపీలపై వేటు వేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిస�
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపీ మసీదులో శాస్త్రీయ సర్వే పూర్తి చేసిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) స్థానిక జిల్లా కోర్టుకు సోమవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది.
వరుసగా మూడోసారి అధికారం చేపట్టి, భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని, దేశ ప్రజలకు ఇదే నా గ్యారంటీ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రారంభించారు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్తో కలిసి స్వరవేద మహామందిర్కు ప్రారంభోత్సవం చేశారు.
Fire Accident | ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ సమయంలో థియేటర్లో ఉన్న ఓ మహిళ, చిన్నారి మృతి చెందారు.
ఉత్తప్రదేశ్లోని ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఇటావాలోని మానిక్పూర్ క్రాసింగ్ వద్ద జాతీయ రహదారి-2పై అదుపుతప్పిన ట్రక్కు రోడ్డు పక్కనున్న దాబాలోకి దూసుకెళ్లింది.
Gang Raped | ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. బస్సులో దళిత యువతి (Dalit Woman)పై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Gang Raped) ఒడిగట్టారు.
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఓ పక్క రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుని జనవరిలో ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధమవుతుండగా, మరో పక్క అయోధ్యలో వచ్చే ఏడాది మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరుగనున్నట్టు సంబంధిత వర్గాలు వె
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోవడంతో హిమాచల్ప్రదేశ్ రాజధాని షిమ్లా (Shimla) కంటే ఢిల్లీలో వాతావరణం చల్లగా మారింది.