వైద్య సేవలు అందిస్తున్న సురక్ష క్యూఆర్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గత నాలుగు నెలల్లోనే 27 వేల మంది సబ్స్ర్కైబర్లు చేరగా, వచ్చే మార్చి నాటికి 5 లక్షలకు పెంచుకోవాలని చూస్తున్నది.
Uttar Pradesh | లక్నో : ఉత్తరప్రదేశ్లో వాన బీభత్సం సృష్టించింది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు 34 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లోనే 10 మంది చనిపోయినట్లు యూపీ అధికార యంత్రాంగం వెల్�
ఉత్తర ప్రదేశ్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది టీచర్లకు గత ఏడాదిగా యోగీ సర్కార్ జీతాలు చెల్లించకపోవడంతో నిరహార దీక్షలకు దిగారు.
Tamato | దేశంలో టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో టమాట ధర సుమారు రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతున్నది. దీంతో సామాన్యులు టమాటలు కొనుగోలు చేయలేని పరిస్థితి. ఫలితంగా కూరల నుంచి టమాట మాయమవుతున్నది.
మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేసిన అక్కడి ప్రభుత్వం..
Woman Harass | లక్నో : నీ భార్య నీకు సరిపోదు.. మాకైతే ఓకే.. ఒక వేళ నీ భార్యను మాకు అప్పగించకపోతే, చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బందాలో వెలుగు చూసింది.
Secunderabad | హైదరాబాద్ : సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న దంపతులిద్దరూ మద్యం మత్తులో మునిగారు. దీంతో వారి ఏడు నెలల బాలుడిని గుర్తు తెలియని మహిళ అపహరించింది. బాలుడి ఆచూక
దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ రైలు సేవలు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. తొలి విడుతలో దాదాపు 17 కిలోమీటర్ల దూరం రైలు ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Uttar Pradesh | మంచంపై పరిచిన నోట్ల కట్టలతో తన భార్య, పిల్లలతో కలిసి సెల్ఫీ తీసుకుని ఓ పోలీసు అధికారి చిక్కుల్లో పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు సదరు పోలీసుపై చర్యలు చే�
ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) బాందా (Banda) జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాందా జిల్లాలోని పరాయియాదయీ గ్రామ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన బొలేరో.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్ర�
ఉత్తరప్రదేశ్లోని మీరట్ డివిజనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి సెల్వా కుమారికి చెందిన పెంపుడు కుక్క ఆచూకీ కోసం పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. కేవలం 36 గంటల వ్యవధిలో 500లకుపైగా ఇండ్లను తనిఖీ చేశారు.