Viral Video | ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ‘రీల్స్’ (Reels) చేస్తూ గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో సాహసాలకు కూడా వె�
ప్రసవం తర్వాత తల్లి పొత్తిళ్లలో అమ్మ ప్రేమను పొందాల్సిన పసిబిడ్డ రోడ్డు పక్కన ఉండే చెత్తబుట్టల్లో, చెట్ల గుట్టల్లో కనిపిస్తున్నది. ఎలుకలు, కుక్కలకు ఆహారం అవుతున్నది.
Bulls Fight | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వీధిలో రెండు ఎద్దులు పోట్లాడుకుంటుండగా (Bulls Fight ).. వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై అవి తిరగబడ్డాయి.
UP Teachers | సాధారణంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు చదువుకోమని ఒత్తిడి తీసుకురావడం మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ ఉపాధ్యాయులు మాత్రం వారి సోషల్ మీడియా అకౌంట్స్లోని రీల్స్కు లైక్స్, షేర్ చేయాలంటూ బలవంతం చేస్తు
ఉత్తరప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పెండ్లి కాకుండానే గర్భం దాల్చిందన్న కారణంతో 21 ఏళ్ల యువతిని ఆమె తల్లి, అన్న సజీవ దహనం చేశారు. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అని అడిగినపుడు బాధితురాలు సమాధానం చెప�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి ముందే గర్భం దాల్చిందని యువతిపై ఆమె తల్లి, సోదరుడు పెట్రోల్పోసి నిప్పంటించారు.
Uttar Pradesh | ఓ భూ వివాదం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్యక్తి బైక్లో తుపాకీ పెట్టి.. అతడిని అరెస్టు చేసేందుకు యత్నించారు పోలీసులు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్�
Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మ
Mahindra | దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra And Mahindra) చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సహా సంస్థలో పనిచేస్తున్న మరో 12 మంది ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా సంస్థ స్ప�
Infants Dies | ఏసీ వేసుకుని డాక్టర్ నిద్రించడంతో.. ఓ ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని శామ్లి జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
Anand Mahindra | దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra And Mahindra) చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన ఓ వ్యక్తి మహీంద్రాపై చీటింగ్ కేసు పెట్టాడు.
Ayodhya Ram Temple | యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో చేపట్టిన రామ మందిర (Ayodhya Ram Mandir ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
EVDM office | జీహెచ్ ఈవీడీఎం కార్యాలయాన్ని ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ బృందం గురువారం సందర్శించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన తొమ్మిది మంది ఉన్నతాధికారుల బృందాన్ని కమిషనర్ రోనాల్డ్ ఈవీడీఎం డైరెక్టర�