Azam Khan | సమాజ్వాది పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్తో పాటు తనయుడు అబ్దుల్లా ఆజం, కోడలు తంజీమ్ ఫాతిమాకు రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల కేసులో జైల�
రాష్ట్రంలో రాజకీయం క్రమంగా హీటెక్కుతున్నది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ (BRS).. ప్రచారంలోనూ దూసుకుపోతున్నది. పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఓటర్ను రెండు సార్లు కలవాలని లక�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థ దారుణంగా ఉన్నది. దాదాపు ౪,౭౯౩ గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలు ఎటైనా వెళ్లాలంటే ఆటోలో లేదా బైక్పై పోవాల్సిందే.
ఇంటి ముందు నీళ్లు చల్లొందన్నందుకు పొరుగింటి వ్యక్తి ఒక దళితుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది.
Noida | ఉత్తర ప్రదేశ్ ( Uttar Pradesh) నోయిడా (Noida)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ హౌసింగ్ కాంప్లెక్స్ (Housing Complex)లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలిపైకి ఎస్యూవీ (SUV) కారు దూసుకెళ్లింది.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో 17 ఏండ్ల బాలిక పట్ల కొంతమంది యువకులు అమానుషంగా వ్యవహరించారు. లైంగిక వేధింపుల్ని ప్రతిఘటించిన బాలికను తీసుకెళ్లి ఓ రైలు కింద పడేశారు.
దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో తుపాకీ లైసెన్సులు కలిగినవారు చాలా తక్కువగా ఉన్నారు. మన రాష్ట్రంలో కేవలం 9,810 మంది మాత్రమే అధికారికంగా గన్స్ను కలిగి ఉన్నారు. ఇలాంటివారు అత్యధికంగా ఉన్న రాష్ర్
man urinates on elderly couple in Train | రైలులో ప్రయాణించిన వృద్ధ దంపతులపై మద్యం సేవించిన వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. (man urinates on elderly couple in Train) దీంతో వారు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడ్ని రైలు నుంచి దించివేశారు.
ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ నేతలు బరితెగించారు. కాంట్రాక్టర్ తమకు కమీషన్ ఇవ్వలేదన్న అక్కసుతో ఏకంగా బుల్డోజర్తో రోడ్డును ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నిర్మాణ సంస్థ కార్మికులపై దాడికి దిగారు.
ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ దేశాలన్ని గుర్తించాయి. ఆ దిశలోనే ముందుకుసాగుతున్నాయి. కానీ, మన దేశంలో మాత్రం పాలకులు ఓట్లు దండుకునే పథకాలకే ప్రాధాన్యం ఇవ్
Road Accident | వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సురాహి గ్రామంలో కారు, ట్రక్కు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులను పిలిభిత్ జిల్లా గుర్తించారు. వారణాసికి వెళ్లి తిరిగి వస్తు�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకొన్నది. టీ స్టాల్ నుంచి డబ్బులు దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఓ 12 ఏండ్ల బాలుడిని కొందరు వ్యక్తులు చితకబాదారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్లోని పార్కులో త్వరలో వివాహం చేసుకోనున్న ఓ జంటపై ఇద్దరు పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు.