YouTuber | ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా ఏడాదికి కోటికిపైగా సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు అతడి ఇంటిపై రైడ్ చేశారు. రూ.24 లక్షల నగదును గుర్తించి స్వాధీ�
అమెరికాలో పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతి శాంతి భద్రతలను ప్రశ్నార్ధకం చేస్తూ అక్కడి పోలీసులకు సవాల్గా మారింది. ఆ తుపాకీ సంస్కృతి ఇప్పుడు క్రమంగా భారత్లోకి పాకుతున్నది. దేశంలో అత్యధికంగా లైసెన్స్�
దేశంలో వరద భీభత్సాలకు మానవ తప్పిదాలే కారణం. ఈ విషయాలు తెలిసి కూడా తెలియనట్టు ఇంకెంతకాలం నటిద్దాం. ఇది ఒకరకంగా ఆత్మహత్యాసదృశమే. ప్రస్తుతం దేశంలో వరదల వల్ల ఇప్పటికే 550 మందికిపైగా జనం తమ ఊపిరి కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) ఆగ్రాలో (Agra) దారుణం జరిగింది. కట్నం (Dowry) కింద కారు (Car) ఇవ్వలేదని పెండ్లి అయిన రెండు గంటలకే నవ వధువుకు ట్రిపుల్ తలాఖ్ (Triple Talaq) చెప్పాడో ఘనుడు.
ఉత్తరప్రదేశ్లోని ల క్నోలో రూ.5 లక్షల విలువైన గుడ్లను చో రీ చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీకి చెందిన మోతీలాల్, అతని భాగస్వామి మున్నాలాల్ జూన్ 19న హర్యానా నుంచి గుడ్లు తీసుకొని ఓ వాహనంలో వస్
School Building Washed Away | రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
బీజేపీ పాలనలో దేశంలోని మైనారిటీల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. క్రైస్తవులకు భద్రత కరవైంది. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన 2014 నుంచి దాడుల ఘటనలు క�
Tomato Price | దేశవ్యాప్తంగా టమాటా ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో కొండెక్కి కూర్చొన్నాయి. టమాటా ధరలు గత నెలలో 326.13 శాతం పెరిగినట్టు ప్రభుత్వ అంచనా. కిలో టమాట ధరల పెరుగుదలతో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.
విహారయాత్రకు వెళ్లిన ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో వరదల్లో చిక్కుకున్నారు. ఇటీవల థర్డ్ ఇయర్ పరీక్షలు రాసిన రోహిత్ సూరి, బానోత కమల�