NewBorn Baby | మానవత్వం మరచిన ఓ మహిళ పేగు తెంచుకు పుట్టిన శిశువును చెత్త కుప్ప (Garbage) లో పడేసింది. ఆ తల్లికి భారమైన ఆ చిన్నారిని మరో మహిళ అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకుంది.
Dalit Student Shot Dead | వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాల్పుల్లో మరణించిన దళిత విద్యార్థిని రోహ్ని మృతదేహం పక్కనే గన్ కూడా పడి ఉన్నది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై
పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఆష్రఫ్ హత్యలతో ఉత్తరప్రదేశ్ ఉలిక్కిపడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. వారణాసిలో పోలీ�
ఉమేశ్పాల్ హత్యకేసు నిందితుడు, గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్య నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh) ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ (144 section) విధించింది.
Viral News | ఎలుక (Rat)ను చంపినందుకు గానూ ఓ వ్యక్తిపై పోలీసులు 30 పేజీల చార్జిషీట్ (30 page chargesheet) దాఖలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో చోటు చేసుకుంది.
UP | వాళ్లంతా పవర్ ప్లాంట్లలో పనిచేసే కార్మికుల బిడ్డలు. పేద కుటుంబాలకు చెందినవారు. ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలనుకొన్న వారి కలలు రాత్రికి రాత్రి కల్లలయ్యాయి. పవర్ ప్లాంట్ పరిధిలోని స్కూల�
గతకొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు (Covid Curbs) పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయ�
Noida | తుంటి ఎముక విరిగిందని ఆసుప్రతికి వెళితే వైద్యులు గుండె ఆపరేషన్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దాంతో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ర�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ నల్లా పథకంతో యుద్ధప్రాతిపదికన మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తే, ఈ పథకాన్ని కాపీ కొట్టి ప్రచార ఆర్భాటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రార�
నడిరోడ్డుపై కారు పార్కింగ్ చేయడంతో.. ఆ దారిలో అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్ ముందుకు పోయే పరిస్థితి లేక ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడో బీజేపీ నేత. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో చోట
తన భూమి ఆక్రమణకు గురైందని ఓ రైతు ఎంత వేడుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన ఆ రైతు ఉన్నతాధికారుల ముందే చేయి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదే�
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. దీంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన సీఎం కేసీఆర్.. బాధిత రైతు�
Ashraf Ahmed | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన పేరుమోసిన నేరగాడు, గ్యాంగ్స్టర్ (gangster), సమాజ్వాది పార్టీ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్(Atiq Ahmed) సోదరుడు అష్రాఫ్ అహ్మద్(Ashraf Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రెండు వారాల్లో తనని చంపేస్తా