Woman Marries Class 12 Student | ఒక మహిళకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. తాజాగా రెండో భర్తకు విడాకులు ఇచ్చింది. ముగ్గురు పిల్లలున్న ఆమె మతం మారింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని మూడో పెళ్లి చేసుకున్నది. ఆ యువకుడి కుట
Regional Rural Bank | ఒకే రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ విధానం ఈ ఏడాది మే ఒకటి నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో 11 రాష్ట్రాల్�
ప్రధాని మోదీ సొంత నియోజక వర్గంలో మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ఇటీవల వారణాసి జిల్లా డిప్యూటీ జైలర్ను జైలర్ లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూడగా, తాజాగా ఓ విద్యార్థిని (19)పై జరిగిన గ్యాంగ్ రే�
Royal Enfield Bike Theft | ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను ఒక దొంగ చాలా ఈజీగా చోరీ చేశాడు. కేవలం 15 సెకండ్లలో లాక్ తీసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి నెటిజన్లు ష�
student gangraped | ఒక విద్యార్థిని ఆమె ఫ్రెండ్ హుక్కా బార్కు తీసుకెళ్లాడు. అక్కడ కొంత మంది వ్యక్తులు ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చారు. ఆ తర్వాత పలు హోటల్స్కు తీసుకెళ్లి వారం రోజుల పాటు సామూహిక అత్యాచారాన�
Man Kills Wife | భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. దీంతో సోదరుడు, బంధువైన మహిళతో కలిసి భార్యను హత్య చేశాడు. ఇంటి సమీపంలోని చెత్త కుప్ప దగ్గర ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు.
Robbers Try To Snatch Money | ఇద్దరు వ్యక్తులు బైక్పై పెట్రోల్ బంకుకు వెళ్లారు. పెట్రోల్ పోయించుకున్న తర్వాత సిబ్బంది చేతిలోని డబ్బును లాక్కున్నారు. బైక్పై అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే సేల్స్మెన
తన 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలసి నృత్యం చేస్తూ ఓ 45 ఏళ్ల చెప్పుల వ్యాపారి హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో బుధవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.
Waqf bill | వక్ఫ్ సవరణ బిల్లుకు ముస్లిం వృద్ధుడు మద్దతు తెలిపాడు. ఈ నేపథ్యంలో మసీదు బయట కొందరు వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. తిట్టడంతోపాటు కొట్టారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Heart Attack | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన 25వ వివాహ వార్షికోత్సవ (25th anniversary) కార్యక్రమంలో భార్య ముందే అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇండ్ల కూల్చివేతపై బీజేపీ సర్కారు మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరు అమానుషం, చట్టవిరుద్ధమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు ఆరు వారాల్లోగా రూ.10
Supreme Court: ఇండ్ల కూల్చివేతల విషయంలో యూపీ సర్కార్ వ్యవహరించిన తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. తమ అంతరాత్మకే ఇది షాక్ అని కోర్టు అభిప్రాయపడింది. ఇండ్లు కోల్పోయిన వారికి 10 లక్షల నష్టప
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కొందరు ప్రజాప్రతినిధుల తీరు ప్రజల్ని సొంత డబ్బులతో వంతెన నిర్మించుకొనేందుకు పురిగొల్పింది. తమకు ఇచ్చిన హామీ మేరకు తమ గ్రామానికి వంతెన నిర్మిస్తారని చాలా ఏండ్లు ఎదురుచూసి..
మైనారిటీలపై హింసకు సంబంధించి 2014-15 నుండి 2024-25 వరకు జాతీయ మైనారిటీల కమిషన్(ఎన్సీఎం)కు 568 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 251 ఫిర్యాదులు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ నుండే అందాయి. డీఎంకే ఎంపీ పీ వ�