Woman Jumps Off Roof | ఒక మహిళ మేడ పైకి ఎక్కింది. అయితే అక్కడి నుంచి దూకాలని ఆమె భర్త సవాల్ చేశాడు. దీంతో ఆ మహిళ మేడ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిపాలయ్యింది. ఈ నేపథ్యంలో అదనపు కట్నం వేధింపులపై పో�
సమోసాలు (Samosas) తేలేదన్న కోపంతో ఓ మహళి తన భర్తను చితకబాదిన ఘటన ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో చోటుచేసుకున్నది. పిలిభిత్ జిల్లాలోని ఆనంద్పూర్కు చెందిన శివమ్ అనే వ్యక్తికి తన భార్య సంగీత సమోసాలు తీసుకురమ
woman murdered by boyfriend | ఒక వ్యక్తికి ఇన్స్టాగ్రామ్లో 52 ఏళ్ల మహిళ పరిచయమైంది. ఫిల్టర్తో యంగ్గా కనిపించేందుకు ఆమె ప్రయత్నించింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని, ఇచ్చిన డబ
యూపీలోని బులంద్షహర్లో చిన్న కిరాణా కొట్టు యజమానికి ఆదాయ పన్ను శాఖ నుంచి రూ.141 కోట్ల అమ్మకాలకు సంబంధించి నోటీస్ వచ్చింది. అయితే తన పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేసి ఢిల్లీలో ఆరు సంస్థలను ఏర్పాటు చే�
బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో వరకట్న దాహానికి మహిళలు వరుసగా బలైపోతున్నారు. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం, అమ్రోహా జిల్లాలో 23 ఏండ్ల వివాహిత గుల్ఫిజతో ఆమె అత్తింటివారు ఈ నెల 11న బలవంతంగా యాసిడ్ �
Google Maps Team | సర్వే కోసం గూగుల్ మ్యాప్స్ బృందం ఒక గ్రామానికి వెళ్లింది. అక్కడ వారు ఫొటోలు తీయడాన్ని గ్రామస్తులు అనుమానించారు. ఆ బృందాన్ని దొంగలుగా భావించి దాడి చేశారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణి
Monkey Snatches Cash Bag, Showers Notes | బైక్లో ఉన్న క్యాష్ బ్యాగ్ను ఒక కోతి ఎత్తుకెళ్లింది. చెట్టుపైకి దానిని తీసుకెళ్లింది. ఆహారం కోసం ఆ బ్యాగ్లో వెతికింది. అందులో ఉన్న రూ.500 నోట్లను కిందకు వెదజల్లింది. దీంతో ఆ నోట్లు చేజిక్క�
cop sets wife ablaze | వరకట్న వివాదం వల్ల భర్త అయిన పోలీస్ తన భార్యకు నిప్పంటించాడు. సజీవ దహనానికి ప్రయత్నించాడు. తీవ్ర కాలిన గాయాలైన ఆ మహిళను ఢిల్లీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి వి�
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా ఘటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 2.15 గంటల సమయంలో 34వ జాతీయ రహదారిపై బులంద్షహర్, అలీగఢ్ సరిహద్దుల్లోని ఘటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కం
బీజేపీ పాలిత యూపీలో మరో దారుణం చోటు చేసుకుంది. రూ.36 లక్షల అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేసిన భర్త తన తల్లిదండ్రులతో కలిసి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుక�
Woman Falls On Railway Track | స్టేషన్ నుంచి కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. అయితే పట్టుతప్పిన ఆమె ప్లాట్ఫారమ్, రైలు పట్టాల మధ్య పడిపోయింది. ఆర్పీఎఫ్ సిబ్బంది అలెర్ట్తో ఆ రైలు ఆగింది. దీంతో ట్రాక్ ప�
Husband Refuses Money For 'Gutkha' | గుట్కాకు అలవాటుపడిన మహిళ వాటి కోసం భర్తను డబ్బులు అడిగింది. అతడు నిరాకరించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తనతో పాటు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడింది.
బీజేపీ పాలిత ఉత్తర్ ప్రదేశ్లో దళిత ఇంజినీర్పై ఆయన కార్యాలయంలోనే దాడి జరిగింది. బలియాలో విద్యుత్ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న లాల్ సింగ్పై బీజేపీ కార్యకర్త ఒకరు చెప్ప�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో తలెత్తిన ఎరువుల కొరత రాష్ట్రవ్యాప్తంగా సంక్షోభానికి దారితీసింది. అనేక జిల్లాలలో రైతులు నిరసనలకు దిగడంతో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు గురువారం లాఠీచ�
బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి సరైన ప్రణాళిక కొరవడింది. భూమి అందుబాటులో ఉందో, లేదో చూసుకోకుండానే, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించేశారు. ఒక వైపు నిర్మాణం పూర్తి కాగా, రెండో�