ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలోని ఓ రాళ్ల క్వారీ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృంద
ఉత్తర్ప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో సోన్భద్ర జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. ఓబ్రా ప్రాంతంలోని బిల్లీ మార్కుండి మైనింగ్ ఏరియాలో శనివారం రాత్రి క్వారీలో (Stone Mine Collapse) ఒక భాగం కుప్పకూలింది
సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాధితురాలు పోలీసు వలయాన్ని ఛేదించుకుని డీఐజీని కలుసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్థించింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ఈ ఘటన చోటుచేసుకుం
Akhilesh Yadav | బీజేపీ పార్టీ కాదని, మోసగాడని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయంపై ఆయన స్పందించారు.
explosion at firecracker factory | బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఇద్దరు వర్కర్లు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Lawyer Rapes Woman | ఒక న్యాయవాది కేసు పరిష్కారం కోసం మహిళను పిలిపించాడు. కారులోకి ఎక్కించుకుని మద్యం తాగించాడు. హోటల్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ న్�
Student Burns To Death | కాలేజీ ఫీజు చెల్లించనందుకు పరీక్ష రాసేందుకు విద్యార్థిని నిరాకరించారు. దీనిపై నిరసన తెలుపడంతో పోలీసులను రప్పించి అతడ్ని వేధించారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు నిప్పంటించుకుని మరణించాడు.
Parents Kill Daughter | తమ కుమార్తె అబ్బాయిలతో మాట్లాడటంపై ఆమె తల్లిదండ్రులు ఆగ్రహించారు. మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చారు. ఒక చోటకు తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు బాలిక పేరెంట్స్ను అరెస్ట�
Scooter Fined 'Rs 21 Lakh | ఒక వ్యక్తి స్కూటీ నడిపాడు. ట్రాఫిక్ పోలీసులు అతడ్ని ఆపారు. హెల్మెట్ ధరించనందుకు ఏకంగా రూ.21 లక్షల జరిమానా విధించారు. ఈ చలానా చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Woman Hit By Speeding Bike | ఇద్దరు యువతులు స్కూటీపై ప్రయాణించారు. ఒక రేసింగ్ బైక్ వేగంగా వారిని ఢీకొట్టింది. ఒక యువతిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. మరో మహిళ చికిత్స పొందుతున్నది. ఒక బ
ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్తతో ఉంటూనే మరొకరితో వివాహేతర సంబంధం (Extramarital Affair) కొనసాగిస్తున్నది. విషయం కాస్తా భర్తకు తెలిసింది. గ్రహించిన ఆమె అడ్డు తొలగించుకోవాలనుకుంది. భర్తను చంపేయాలని ప్రియుడికి చెప్పిం�
Warangal NIT | వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. గతంలో రూ.88 లక్షల ప్యాకేజీని అధికమించి అత్యధికమైన రూ.1.27 కోట్లు దేశీయ ప్యాకేజీ ఆఫర్ లభించింది.
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో గల చునార్ రైల్వే స్టేషన్లో కల్కా మెయిల్ ఎక్స్ప్రెస్ ఢీకొని ఆరుగురు భక్తులు చనిపోయారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్లాట్ఫామ్ నెం.3 దగ్గర పలువురు యాత్రికులు పట్టాలు దాట�