MLA Jagadish Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రైతులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రంగం సరిగా లేదు.. సీఎం సమీక్షలు నిర్వహించడమే
Gattu Ramchander rao | రాష్ట్రాన్ని దౌర్భాగ్యపు సీఎం పాలిస్తున్నాడు.. రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితిలోకి నెట్టేస్తున్నాడు.. రాష్ట్రానికి క్రిమినల్ సీఎంగా ఉన్నారు అని బీఆర్ఎస్ సీనియర్ నేత గట్టు రామచందర్ రావు సంచ
బస్తా యూరియా కోసం రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ బాధలు ఇలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట రైతులకు యూరియ�
KTR | ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం.. అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా...? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని, యుద్ధ ప్రాతిపదికన కేద్రం నుండి తెప్పించాలని, రైతుల కష్టాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ స్పందించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర
యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్న రైతులు వచ్చిన లారీ లోడులో సగమే దింపుతామని అధికారులు చెప్పడంతో ఆగ్రహించారు. మొత్తం లోడు దించాల్సిందేనని పట్టుబట్టారు.
రాష్ట్రంలో దళారీ ప్రభుత్వం నడుస్తోందని, రైతులకు యూరి యా దొరకకుండా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని, ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయేలా చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం న�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన మానుక లక్ష్మణ్ యూరియా కోసం వేచి చూసి కడుపుమండి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడిగ ఎర్రయ్య, గన్నెబోయిన వెంకటాద్రి మండిపడ్డారు.
రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు బొలగాని జయరాములు అన్నారు. మోటకొండూరు మండల అగ్రికల్చర్ ఆఫీస్ ముందు సిపిఎం మండల �
రైతులకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు ఎం ఏ.ఇక్బాల్ అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం క్యూలైన్లలో నిల�
గత రెండు నెలలుగా యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇల్లెందు వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో వినతి పత్రా�
నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండలంలోని తీలేరు సహకార సంఘానికి గురువారం 900 బస్తాల యూరియా రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అధికారులు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.