రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేసి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు సిపిఐ పార�
యూరియా కోసం అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. మునుగోడు మండల వ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. యూరియా కొరతతో రైతన్నలు పస్తులుండి క్యూలైన్ లో ఉన్న దొరకని పరిస్థితి ఏర్పడ్డది.
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. చిగురుమామిడి సింగిల్ విండో కార్యాలయం రేకొండ, సుందరగిరి గ్రామాల్లోని యూరియా కేంద్రాల్లో తెల్లవారుజామున 3:30 నుండి చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం నిల్చున్నారు. మహిళలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో యూరియా రాక కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని మార్కెట్ యార్డ్ కి యూరియా లారీ రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గ
యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రైతాoగానికి యూరియా అందించాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుడు పులుసు సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జాజిరెడ్డిగూడెం మ
యూరియా కోసం నిత్యం రైతులకు కష్టాలు తప్పడం లేదు. యూరియా వస్తుందనీ రైతులకు సమాచారం తెలిస్తే చాలు యూరియా కోసం రైతులు అన్ని పనులు మానుకొని వర్షం కురుస్తున్నా సొసైటీ ల ముందు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు
జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడ యూరియా పంపిణీ చేస్తామని నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. సోమవారం కట్టంగూర్ పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీని ఆయన పరిశీలించి, స్టాక్ వివరాలను �
యూరియా కష్టాలు ఇప్పట్లో తీరే విధంగా కనబడలేదు. ఒక బస్తా కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎగిలి వారక ముందే యూరియా కోసం దుకాణాల వద్ద బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది.
వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి గ్రామంలో యూరియా కావాలని గ్రామంలోని రైతులు సోమవారం యూరియా లోడ్తో వెళ్తున్న లారీని ఆపేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ సరిహద్దులో ఉన్న తండాలకు యూరియాను తీసుకు వెళుతున్న క
Farmers Protest | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజుల నుంచి యారియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రతిరోజు షాపుల ముందు పడిగాపులు కాస్తున్నప్పటికీ యూరియా అందించడంలో అటు వ్యవసాయ అధికారులు పట్టి�
యూరియా (Urea) కోసం అన్నదాతలకు అవస్తలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు వెంటాడుతున్నాయి. గత 25 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరుగుతు�
బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు.
గత 24 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరగాల్సివస్తూనే ఉన్నది. యూరియా వచ్చిందని తెలియగానే