Farmers Protest | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజుల నుంచి యారియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రతిరోజు షాపుల ముందు పడిగాపులు కాస్తున్నప్పటికీ యూరియా అందించడంలో అటు వ్యవసాయ అధికారులు పట్టి�
యూరియా (Urea) కోసం అన్నదాతలకు అవస్తలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు వెంటాడుతున్నాయి. గత 25 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరుగుతు�
బీఆర్ఎస్ హయాంలో రాజులా బతికిన రైతులకు కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు.
గత 24 రోజులుగా వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరగాల్సివస్తూనే ఉన్నది. యూరియా వచ్చిందని తెలియగానే
యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఒక్క బస్తా కోసం తిండీ తిప్పలు మాని రాత్రీ పగలు పడిగాపులు గాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది ఈ చిత్రం!
సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఆదివారం ఉదయం 10టన్నుల యూరియా పంపిణి చేయడంతో రైతులు క్యూలైన్ లో పట్టా పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి బా
రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కాంగ్రెస్ సర్కారే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం ఉదయం గన్పార్కులోని అమరవీరుల స్థూపం
అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయని, ప్రభుత్వం మాత్రం సమావేశాలు రెండు రోజులు నిర్వహించి పారిపోవాలని చూస్తున్నదని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
రామగుండం నియోజక వర్గంలోని చిన్న, సన్నకారు రైతులందరికీ యూరియా అందుబాటులో ఉండేలా పటిష్ట కార్యాచరణ చేపట్టాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో యూరియా లభ్యత, పం�
Farmers Protest | యూరియా కోసం గత రెండు రోజులుగా రైతులు నిద్రాహారాలు మాని తొగుట చుట్టూ తిరుగుతున్నారన్నారు తొగుట సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి. మార్పు రావాలంటూ అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా క�
Harish Rao | వరదల మీద మాట్లాడుదామని అంటే.. వరదలు ప్రాధాన్యత కాదు బురద రాజకీయాలు మాట్లాడుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.