పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో యూరియా తిప్పలు రైతులకు తప్పడం లేదు. రోజుల తరబడి ధర్మారం మండల కేంద్రంలోని సింగిల్ విండో గోదాం వద్ద రైతులు వేచి ఉన్నప్పటికీ సరిపడా యూరియా దొరకక రైతులు తల్లడిల్లుతున్నార�
యూరియా కోసం రైతులు నిత్యం నరకయాతన పడుతున్నారు. చేతికి వచ్చిన పంటలకు యూరియా వేయాల్సి ఉండగా.. అందుకు అనుగుణంగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది.
BRS Party | రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభం, రైతుల కష్టాలపై చర్చ జరపకుండా, తమకు అనుకూలమైన ఒకటి రెండు అంశాలపైనే మాట్లాడి సభను ముగించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె�
Harish Rao | నాడు ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెటమలు పట్టించిన ఆరడుగుల బుల్లెట్.. నేడు ప్రతిపక్షంలోనూ అదే కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు హరీశ్రావ�
Harish Rao | రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ అన్నదాతల తరపున వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసిన చేసిన సంగతి తెలిసిందే.
BRS MLAs | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు రైతులకు అండగా నిలుస్తూ.. వారి పక్షాన బీఆర్ఎస్ నేతలు పోరాడుతూనే ఉన్నార
BRS Leaders Arrest | రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
నెల రోజులుగా తిరుగుతున్న యూరియా ఇవ్వడం లేదని, పంటలు దక్కేది ఎట్లా అంటూ రైతులు రాస్తారోకో (Farmers Protest) చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ కొల్చారం మండలంలోని రంగంపేటలో రైతులు ధర్నాకు దిగారు.
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూరియా అడిగినందుకు రైతు చెంప ఛెల్లుమనిపించడమేనా మీ సోకాల్డ్ ప్రజా పా�
యూరియా దొరక్కపోవడంతో ఏడెకరాల్లో పత్తి చేను పీకేసి నిరసన తెలిపిన వరంగల్ జిల్లా ఉట్టి తండాకు చెందిన రైతు భూక్యా బాలునాయక్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పరామర్శించారు.
ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఐదు రోజుల నుంచి అగొచ్చే ఇగొచ్చే అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని శనివారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని (Narsimhulapeta) పీఎస్ఎస్ కార్�
ఐదు రోజుల క్రితం టోకెన్లు ఇచ్చినా యూరియా మాత్రం ఇవ్వడం లేదని శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున సొసైటీ వద్దకు చేరుకున్నారు. సొసైటీలో ఒక్క యూరియా బస్తా కూడా లేదని