గన్నేరువరం మండలంలో వరిలో మొదటి దఫా యూరియా చల్లేందుకు రైతులు యూరియా బస్తాల కోసం కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారక ముందే సొసైటీ కార్యాలయాలు, డీసీఎంఎస్ వద్ద క్యూ కడుతున్నారు.
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద పడి కాపులు కావలసిన పరిస్థితి నెలకొంది. రైతులకు అవసరమైన యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అ
యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొటూ, శుక్రవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ చౌరస�
యూరియా సరఫరా పెంచి, కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మునుగోడు మండల కేంద్రంలో శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో వద్ద నిరసన తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రైతులు పరేషాన్ కు గురయ్యారు. ధర్మారంలోని సింగిల్ విండో గోదాం వద్ద యూరియా కోసం శుక్రవారం రైతులు పడిగాపులు గాశారు. కానీ యూరియా నంది మేడారం సింగి�
‘రాష్ట్రంలో రోజురోజుకూ యూరియా కొరత తీవ్రమవుతుంది. రైతు కుటంబాలకు చెందిన విద్యార్థులు సైతం బడులు వదిలి యూరియా కోసం క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఐకేపీ మహిళా గ్రూప్ ఎరువుల దుకాణానికి రైతులు గురువారం ఉదయం 5గంటల నుంచే తరలివచ్చారు. వాన భారీగా పడడంతో చెప్పులు లైన్లో పెట్టి, గోదాం గోడ పకన నిల్చున్నారు.
మండలంలో వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా యూరియాను సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా రైతులు వర్షాలను సైతం లెక్క చేయకుండా పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే పడిగాపులు గాస్తున్నారు.
రైతులకు యూరియా ఇవ్వాలని ఇల్లెందు మార్కెట్ యార్డ్లో ఉన్న సొసైటీ గోడౌన్ వద్దకు భారీగా వచ్చిన రైతులు యూరియా ఇవ్వకపోవడంతో ఇల్లెందు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని రైతులు వారం రోజులుగా యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయింది. సరఫరా చేస్తున్న ఒకటి, రెండు బస్తాలు ఎటూ స�
ఉమ్మడి జిల్లాలో పక్షం రోజులుగా రైతులు ఇండ్లు, పొలం పనులు వదిలి ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నా జిల్లాకు చెందిన ఇద్దరు మం త్రులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున�