తెలంగాణ రైతులోకం కాంగ్రెస్పై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. పల్లెపల్లెన యూరియా కోసం ఆందోళనబాట పట్టింది. కాంగ్రెస్ పాలనలో నెల పదిహేను రోజులుగా రైతులకు కంటిమీద కునుకులేదు.
రాష్ట్రంలో యూరియా సంక్షోభం వెనుక కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. పంటల బోనస్ను, కొనుగోళ్లను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం యూరియా కొరతను సృష్టిస్తున్నదని ఆర
రాగాలు తీసిన రైతన్న నేడు గాయాలపాలాయెనే/ రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయెనే/ నాడు పచ్చాని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న/ వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా/ దేశానికి తిండి పెట్టేటి ర�
రాష్ట్రంలో దాదాపు గత నెల రోజులుగా నెలకొన్న యూరియా కొరతపై నల్లగొండ ఎంపీ రైతులదే తప్పన్నట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతుంది. రైతులు వచ్చే సీజన్కు ముందస్తుగా నిల్వ చేసుకుందామనే ఉద్దేశ్యంత�
పెన్పహాడ్ మండల కేంద్రంలో సూర్యాపేట- నేరేడుచర్ల ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. చీదెళ్ల సహకార సంఘానికి 550 యూరియా బస్తాలు రాగా అక్కడికి 2 వేల మంది రైతులు రావడంతో తమకు పూర్తి స్థాయిలో యూ�
MLA Jagadish Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రైతులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రంగం సరిగా లేదు.. సీఎం సమీక్షలు నిర్వహించడమే
Gattu Ramchander rao | రాష్ట్రాన్ని దౌర్భాగ్యపు సీఎం పాలిస్తున్నాడు.. రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితిలోకి నెట్టేస్తున్నాడు.. రాష్ట్రానికి క్రిమినల్ సీఎంగా ఉన్నారు అని బీఆర్ఎస్ సీనియర్ నేత గట్టు రామచందర్ రావు సంచ
బస్తా యూరియా కోసం రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ బాధలు ఇలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట రైతులకు యూరియ�
KTR | ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం.. అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా...? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని, యుద్ధ ప్రాతిపదికన కేద్రం నుండి తెప్పించాలని, రైతుల కష్టాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ స్పందించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర