రైతులకు యూరియా కష్టాలు అధికమయ్యాయి. ఆగస్టు 29న పెద్దమందడి మండలం వెల్టూరులోని ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అనధికారికంగా 250 బస్తాల యూరియాను నిల్వ చేశారని షాపు యజమానిని అ�
ప్రస్తుత సీజన్లో పంటలకు యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. అదును పోయిన తర్వాత ఎరువులు ఎలా వేస్తామంటూ కాంగ్రెస్ స
ప్రభుత్వం రైతులకు యూరియాను అరకొరగా పంపిణీ చేస్తుండడంతో వారికి కష్టాలు తప్పడం లేదు. మండలంలో శనివారం ఉదయం 9 గంటలకు యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయ, పీఏసీఎస్ అధికారులు చెప్పడంతో రైతులు తిండి తిప్పలు మాని..
మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లిలో యూరియా కోసం రైతులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో గోపాల్రెడ్డి అనే రైతుతో పాటు పలువురు అన్నదాతలకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం చోటుచేసుకుం
పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం పీఏసీఎస్ పరిధిలోని అనంతారం గ్రామంలోని సహకార సంఘం కార్యాలయం వద్ద క్యూలైన్లో పట్టా పాస్ బుక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టి గంటల తరబడి నిలబడినా బస్తా యూరియా దొ�
యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆరుగాలం కష్టపడి పంటను సాగు చేస్తే సకాలంలో యూరియా అందపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశంలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
Urea | రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లేసి నెల 15 రోజులైనా ఇప్పటివరకు యూరియా బస్తాలు అందగా పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యమం నుంచి 25 ఏండ్లుగా తన ప్రస్తానం తెరిచిన పుస్తకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గత పదేండ్లుగా కేసీఆర్ నిర్మించిన ఒక్కో వ్యవస్థను సీఎం రేవంత్రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహ�
రైతులు యూరియా అడిగితే.. సీఎం రేవంత్రెడ్డి పోలీసులను ఇంటికి పంపుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి మండిపడ్డారు. ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రజానీకం సీఎంపై తిరుగబడే పరిస్థితులు వచ
రైతులు యూ రియా కోసం పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన.. వింతలు, విచిత్రాలకు నిలయంగా మారింది. హామీలు ఎందుకు అమలు చేయడంలేదని, గత ప్రభుత్వంపై అడ్డగోలుగా అసత్య ప్రచారం ఎందుకు చేశారని జర్నలిస్టులు అడిగితే ప్రభుత్వ పెద్దలు ముసిముసి నవ్వ