యూరియా బస్తాల కోసం రైతులు తంటాలు పడుతున్నారు. నేరు గా దుకాణాల నుంచి ఇవ్వకుండా ప్రభుత్వం రూపొందించిన యాప్తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి పరిధిలోని ఉప్పులింగాపూర్
‘యూరియా యాప్ మాకొద్దు’ అంటూ రైతులు గురువారం పలుచోట్ల ఆందోళనలకు దిగారు. మెదక్ జిల్లా రామాయంపేట, చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో రోడ్డెక్కి నిరసన తెలిపారు.
గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో కార్యాలయానికి రైతులు గురువారం తాళం వేసి అందులో సిబ్బందిని బంధించారు. యూరియా యాప్ తో రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్
ప్రజా పాలన అంటున్నాం కానీ ప్రజా ప్రభుత్వంలో రైతులు యాప్ లతో రైతులు తిప్పలు పడుతున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వస
ఎరువుల కొనుగోలులో పారదర్శకత పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు రైతులకు తలనొప్పిగా మారుతున్నాయి. పెరిగిన ధరలు..యాప్ బుకింగ్ వల్ల సాంకేతిక సమస్యలు, సెల్ సిగ్నల్, స్టాక్ కొరత, తదితర నిబంధనలు రై�
జిల్లా రైతాంగానికి ఎరువు కష్టాలు తప్పడం లేదు. సాగుకు చేదోడుగా ఉండి సకాలంలో ఎరువులను అందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాప్ల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నా యి. మొదట పత్తి పంటను అమ్మేందుకు యాప్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సహకార సంఘం కార్యాలయంలో సోమవారం యూరియా విక్రయాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సొసైటీ సిబ్బంది రవాణా చార్జీలను అదనంగా వసూలు చేయడం పట్ల..
Urea App |యూరియా యాప్తో రైతులు పడుతున్న ఇబ్బందులు చాలవన్నట్టుగా ఇప్పుడు మరో కొత్త యాప్ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇకపై ఎరువుల విక్రయానికి వ్యవసాయ శాఖ కొత్త యాప్నే అమలు చేయనున్నది.
తెలంగాణలో వానకాలం సాగుకు రైతులకు అవసరమైన ఎరువులు, యూరియాను సకాలంలో అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి! ఇప్పటికే ఓ వైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక సాగునీటికి తండ్లాడుతుండగా, ఇటీవలే మరో పిడుగు వేసింది.
బీఆర్ఎస్ పాలనలో రైతులు పొలంలో పంటలు సాగు చేసి ఎరువుల కోసం ఆటో యజమానికి చెబితే పొలం దగ్గరికే ఎరువుల బస్తాలు వచ్చేవి. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎరువుల కోసం రైతుల పడిగాపులు తప్పకపోవడంతో అందరికీ తెలిసిపోతు�