ప్రస్తుత వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు వర్షాభా వ పరిస్థితిని గమనించి ఆరుతడి పం టలు సాగు చేయడం ఉత్తమమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల పీఏసీఎస్లో యూ రియా న
Crop Bonus | అనుకున్నదే జరిగింది. సన్నధాన్యం బోనస్కు ఎగనామం పెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. సన్నధాన్యం క్వింటాల్కు రూ.500 బోనస్ చొప్పున అందించే జాబితా నుంచి 30 రకాల సన్నాలను తొలగించింది.
యూరియా యాప్ రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో 63వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేపట్టారు.
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో అంకాపూర్ రైతన్నలు యూరియా కోసం రోడ్డుపై మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆదర్శ గ్రామమైన అంకాపూర్ లో జాతీయ రహదారి 63 పై రైతులు రాస్తారోకో చేశారు.
Urea No Stock | రైతులను యూరియా కొరత వెంటాడుతున్న ది. ఈ వానకాలం సాగుకు కూడా యూరియా తిప్పలు తప్పేలా లేవు. యూరియాకు తోడు డీఏపీ కొరత కూడా రైతులను ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఏర్పడింది.
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజీవాడ గ్రామంలో సహకార సంఘం వద్ద యూరియా రైతులు రైతులు బారులు తీరారు. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న రైతులకు సహకార సంఘం వద్ద సోమవారం పంపిణీ చేస్తామని అధికారులు తెలిపా
రైతులు పండించిన ధాన్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించడంలో విఫలమవుతున్నా, ఎరువుల ధరలు మాత్రం పెంచుతూ పోతుండంతో పేద రైతుకు ఎరువుల ధరలు బరువెక్కుతున్నాయి. ధరలను నియంత్రించాల్సిన కేంద్ర
రైతుబంధు, యూరియా, రుణ మాఫీ, కొనుగోళ్లు, ఇలా అన్నీ ఎగొట్టి రైతు భరోసా వారోత్సవాలు చేస్తున్నారని, ఇం దుకు సిగ్గుపడాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. నెల రోజులైనా ధాన్యం కొనడం లేదని, తరుగ�
రాష్ట్రంలో రెండేండ్లుగా రైతులు యూరియాతోపాటు ఇతర ఎరువుల కోసం అరిగోస పడుతున్నారు. మరికొన్ని వారాల్లో వానకాలం ప్రారంభం కానున్నది. రైతులకు కావాల్సిన యూరియాలో మూడో వంతు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నది.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దికుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాల్లేవని ధ్వజ�
యూరియా తయారు చేసే సంస్థలు డీలర్లకు, వ్యాపారులకు యూరియాతోపాటు తప్పనిసరిగా లింక్ ఉత్పత్తులను అంటగడుతున్న విధానాన్ని మినహాయించాలని ఫర్టిలైజర్స్ దుకాణాల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కాంతారావ�