రైతులు పండించిన ధాన్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించడంలో విఫలమవుతున్నా, ఎరువుల ధరలు మాత్రం పెంచుతూ పోతుండంతో పేద రైతుకు ఎరువుల ధరలు బరువెక్కుతున్నాయి. ధరలను నియంత్రించాల్సిన కేంద్ర
రైతుబంధు, యూరియా, రుణ మాఫీ, కొనుగోళ్లు, ఇలా అన్నీ ఎగొట్టి రైతు భరోసా వారోత్సవాలు చేస్తున్నారని, ఇం దుకు సిగ్గుపడాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. నెల రోజులైనా ధాన్యం కొనడం లేదని, తరుగ�
రాష్ట్రంలో రెండేండ్లుగా రైతులు యూరియాతోపాటు ఇతర ఎరువుల కోసం అరిగోస పడుతున్నారు. మరికొన్ని వారాల్లో వానకాలం ప్రారంభం కానున్నది. రైతులకు కావాల్సిన యూరియాలో మూడో వంతు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నది.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దికుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాల్లేవని ధ్వజ�
యూరియా తయారు చేసే సంస్థలు డీలర్లకు, వ్యాపారులకు యూరియాతోపాటు తప్పనిసరిగా లింక్ ఉత్పత్తులను అంటగడుతున్న విధానాన్ని మినహాయించాలని ఫర్టిలైజర్స్ దుకాణాల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కాంతారావ�
Fertiliser Production: వ్యవసాయ రంగానికి కీలకమైన యూరియా ఉత్పత్తి ఇండియాలో తగ్గింది. ఇరాన్ వార్ వల్ల ఆ సమస్య ఏర్పడింది. హోర్ముజ్ జలమార్గం ద్వారా రావాల్సిన వ్యవసాయ సంబంధిత ముడిచమురు రాకపోవడం వల్ల ఎరు
Urea | నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయపల్లి నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన యూరియా కాంగ్రెస్ నాయకుడు మేముల రాంచందర్దే అని స్థానికులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యూరియా కోసం అష్టకష్టాలు పడుతూ, లైన్లలో రోజుల తరబడి నిల్చుంటున్న తెలంగాణ రైతాంగం నెత్తిన మరో పిడుగు పడింది. తెలంగాణ సహా పలు రాష్ర్టాల యూరియా అవసరాలు తీర
హొర్ముజ్ జలసంధి నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవటం.. భారత్లోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని యూరి యా తయారీ ప్లాంట్లపైనా దీని ప్రభా వం పడింది.
వానకాలం నాటికి యూరియా కొరత తప్పదేమో అనే అభిప్రాయాన్ని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తంచేశారు. వానకాలం వరకు ప్రభుత్వం వద్ద 50వేల టన్నులకు మించి యూరియా నిల్వలు(బఫర్ స్టాక్) ఉండకపోవ�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ మరిచింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో కౌలు రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అందజేస్తామని ఆ పార
రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్లో బుక్ చేసుకోవడం ఎలాగో తెలియక.. స్మార్ట్ ఫోన్ లేక? చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.