మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి! ఇప్పటికే ఓ వైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక సాగునీటికి తండ్లాడుతుండగా, ఇటీవలే మరో పిడుగు వేసింది.
బీఆర్ఎస్ పాలనలో రైతులు పొలంలో పంటలు సాగు చేసి ఎరువుల కోసం ఆటో యజమానికి చెబితే పొలం దగ్గరికే ఎరువుల బస్తాలు వచ్చేవి. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎరువుల కోసం రైతుల పడిగాపులు తప్పకపోవడంతో అందరికీ తెలిసిపోతు�
వానాకాలం సాగు కీలక దశలో ఉన్న సమయంలో చుంచుపల్లి మండల రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం యూరియా పంపిణీని యాప్ ఆధారిత బుకింగ్ విధానంలో అమలు చేస్తున్నప్పటికీ, చుంచుపల్లి మండలాన�
ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీలో అక్రమాలకు, బ్లాక్ మారెటింగ్కు పూర్తిగా అడ్డుకట్ట పడిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదివారం ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన
సిద్దిపేట జిల్లా చేర్యాల కేంద్రంగా 6420 పైగా యూరియా బస్తాలు పక్కదారి పట్టిన వైనం ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విషయమై జూన్ 19న ‘నమస్తే తెలంగాణ’లో ‘నిబంధనలు ఉల్లంఘించి యూరియా విక్రయం’ అనే కథ�
రైతులకు ఇబ్బందికరంగా మారిన మొబైల్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా బస్తాల కొరత లేకుండా సకాలంలో పంపిణీ చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఏఐయూకే
యాప్ ద్వారా యూరియా అందడం లేద ని, రైతుల బాధలు సర్కార్కు పట్టవా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆమె మెదక్ జిల్లా కొల్చారం మండలంలో పర్యటించారు.
సిద్దిపేట జిల్లాలో 6వేల యూరియా బస్తాలు మాయమైనట్లు యాప్ ద్వారా గుర్తించి, ఇద్దరు హోల్సేల్ డీలర్లు, ఒక రిటైలర్ లైసెన్స్ను వ్యవసాయశాఖ రద్దు చేసి అరెస్ట్ చేయడంతో పాటు విధుల్ల్లో నిర్లక్ష్యం వహించిన వ�
రాష్ట్రంలో నెలకొన్న యూరియా, ధాన్యం కొనుగోళ్ల సమస్యలను పరిష్కారించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆహార ప్రజాపంపిణీ శ
యూరియా కోసం రైతులు చేపడుతున్న నిరసనలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధకాండ కొనసాగిస్తున్నది. యాప్ రద్దు కోసం పోరుబాట పట్టిన రైతులను, వారికి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసుల సాయంతో అణగదొక్కు�