Komatireddy Venkat Reddy | యూరియా కోసం జరిగిన ఆందోళన పాల్గొన్న పాపానికి ఓ గిరిజన ఆటోడ్రైవర్ను పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇంట్లో నిద్రిస్తున్నోడిని కులం పేరుతో దూషిస్తూ ఠాణాకు లాక్కెళ్లి కాళ్లు కట్టేసి.. లాఠీల
పెద్దవూరలోని పీఏసీఎస్ భవనంలో యూరియా ఇస్తున్నారనే సమాచారంతో సమీప గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. రైతులు రేయింబవళ్లు దుకాణాలు, పీఏసీఎస్ వద్ద బారులు తీరుతున్నారు.
కాంగ్రెస్ పాలన ఒక దశ, దిశ లేకుండా సాగుతున్నదని, ఎవరికివారే మాయమాటలతో కాలం వెల్లదీస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ఈ మేరకు మంగళవారం కోరుట్ల పట్టణంలోని తన క్యాంప్ �
యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతుపై హోంగార్డు చేయిచేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలోనే క్యూలైన్లో తొక్కిసలాట జరగ్గా మరో ముగ్గురు మహిళా రైతులు అస్వస్థతకు గురయ్యారు.
మండలంలోని కొత్తపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద రైతులు మంగళవారం యూరియాకోసం బారులు తీరారు. పీఏసీఎస్కు 550 బస్తాలు రాగా రైతులు అంతకు రెట్టించిన స్థాయిలో తరలివచ్చారు.
రైతులందరికీ సరిపడా యూరియా వెంటనే సరఫరా చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అనాలోచిత చర్య మూలంగా పండుగ పూట రైతులు కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వాళ్ళ హరీశ్ రెడ్డి (Harish Reddy) అన్నారు. మంగళవారం పాల�
రాష్ట్రంలో యూరియా (Urea) కోసం రైతుల తిప్పలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా కోసం తిండీ తిప్పలు మాని క్యూలైన్లలో పడరానిపాట్లు పడుతున్నారు. ఎరువులు వచ్చాయని తెలిస్తే చాలు పెద్ద సంఖ్యలో అన్నదాతలు సహకార సంఘాలు,
కేశంపేటతోపాటు కొత్తపేట గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆదివారం ఉదయం యూరియా వస్తుందన్న సమాచారాన్ని అందుకున్న రైతులు ఉదయమే పీఏసీఎస్ వద్దకు భారీగా చేరుకొని క
రాష్ట్రంలో యూరియా కొరత రైతులకు ప్రాణసంకటంగా మారింది. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు తమ ప్రాణాలు కోల్పోతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పంటలకు ప్రాణం పోయాల్సిన యూరియా.. కాంగ్రెస్ సర్కారు తీరుతో రైతు
బతుకమ్మ కంటే యూరియానే ముఖ్యమని వరంగల్ జిల్లా ఖానాపురం మండల మహిళలు నిరూపించారు. యూరియా ఇస్తున్నారనే సమాచారంతో ఆదివారం రాత్రి వేడుకలను మధ్యలోనే ముగించుకొని బతుకమ్మలు తీసుకొచ్చిన ప్లేట్లతో మనుబోతులగడ్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అన్నదాతలు బహిరంగ దోపిడీకి గురవుతున్నారు. యూరియా కోసం రైతులు హాకా, పీఏసీఎస్, డీసీఎంఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కానీ.. వ్యాపారులు మాత్రం తమ దుకాణాల నుంచ