యూరియా కోసం వేకువజాము నుంచే రైతులు పడ్డ అగచా ట్లు అన్నీ ఇన్నీ కావు. వానకాలం, యాసంగి.. కాలమేదైనా కొరత కామన్ అన్నట్టు యూరియా కోసం యావత్ రాష్ట్ర రైతాంగమంతా సొసైటీల వద్ద బారులు తీరి నరకం చూ సింది.
యూరియా కోసం రైతులు చలిలో నిలబడలేక అరిగోస పడుతున్నారు. మంగళవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట, సంగెం, మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఎరువుల కోసం అన్నదాతలు పెద్ద ఎత్తున బారులు తీరారు.
రాష్ట్రంలోని రైతులను వానకాలం సీజన్లో యూరియా కొరత ఎంతగా వేధించిందో చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే యాసంగిలోనూ యూరియా సంక్షోభం మళ్లీ ముంచుకొస్తున్నది. ఇక వరినాట్లు ప్రారంభమయ్యాక పరిస�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నుం చి కొనుగోలు చేసిన యూరియా బస్తాలో సుద్దతో నిండిన మట్టి పెల్లలు బయటపడ్డాయి. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్త
అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకు ఆగమవుతున్నది. వరుస కష్టాలతో తల్లడిల్లాల్సి వస్తున్నది. కరెంట్, సాగునీటి, యూరియా సమస్యల నుంచి ఎలాగోలా బయటపడి పంటలు పండిస్�
Urea | వర్షంలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఉప్పలపాడు సొసైటీ పంపిణీ కేంద్రంలో బుధవారం యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు పెద్ద స�
బీఆర్ఎస్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్తో అభివృద్ధి లేకపోగా ఉన్న గూన పెంకులు అమ్ముకునుడే’నని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేశాలపల్లికి చెందిన కౌలు రైతు కొడారి �