అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకు ఆగమవుతున్నది. వరుస కష్టాలతో తల్లడిల్లాల్సి వస్తున్నది. కరెంట్, సాగునీటి, యూరియా సమస్యల నుంచి ఎలాగోలా బయటపడి పంటలు పండిస్�
Urea | వర్షంలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఉప్పలపాడు సొసైటీ పంపిణీ కేంద్రంలో బుధవారం యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు పెద్ద స�
బీఆర్ఎస్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్తో అభివృద్ధి లేకపోగా ఉన్న గూన పెంకులు అమ్ముకునుడే’నని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేశాలపల్లికి చెందిన కౌలు రైతు కొడారి �
వ్యవసాయ అవసరాల కోసం రైతులకు యూరియా పంపిణీలో వ్యవసాయ అధికారులు ఈనెలాఖరు వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో యూరియా లభ్యత, పంపిణీపై వ్యవసాయ అధికారులతో �
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ (KCR) తెలంగాణే తన ప్రాణంగా భావించారని, ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మా�
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దడ పుడుతున్నదని, పార్టీ అభ్యర్థులు ఓడిపోతారనే భయం పట్టుకున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, అశ్వారావుపేట �
యూరియా కోసం రైతుల పడిగాపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద రైతులు క్యూలైన్లలో నిల్చుని సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా ఓ రైతు యూరియా కోసం క్య�
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాం డ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మం డలంలోని కుచులాపూర్కు చెందిన దాదాపు 200 మందికిపైగా రైతులు శనివారం అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
యూరియా దొరక్కరైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. మండల నాయకులు ఏం చేస్తున్నట్టు?’ అంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టిన ఓ రైతును మంచిర్యాల జిల్లా చెన్నూర్ పోలీసులు శనివారం తహసీల్దార్ మల్లికార్జున్ ముంద