సీఎం కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు గుర్తింపు లభించిందని ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పర్యాటకశాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.
శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రుద్రవీణ’. మధుసూదన్ రెడ్డి దర్శకుడు. రాగుల లక్ష్మణ్, శ్రీను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్�
నిరుపేద కుటుంబాలలో జరుగుతున్న పెండ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూతనిచ్చింది. వనపర్తి జిల్లా, ఖిల్లా ఘనపురంకు చెందిన తిమ్మాపురం కుర్మయ్య, పార్వతమ్మ దంపతుల కుమార్తె దివ్యాంగురాలైన బాలసూర్య వివాహం, నల్గొండ జి
మన్సూరాబాద్ : తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపా
టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మన ఊరు- మన బడి అద్భుతమైన కార్యక్రమని, దీని ద్వారా విద్యారంగానికి మహర్దశ పట్టనున్నదని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి �
మన్సూరాబాద్, జనవరి 17: నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఉప్పల ఫౌండేషన్ ద్వారా చేయూతనిచ్చి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీన�
మన్సూరాబాద్ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నాగోల్లో భోగి పండుగ ఉత్స వాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప�
ఆర్కేపురం : భారతదేశంలో మహిళలకు అక్షరభ్యాసం నేర్పి, మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి సావిత్రీబాయిపూలే అని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం సరూర్నగర్ డి�
ఎల్బీనగర్ : కొత్త సంవత్సరానికి కొత్త ఆశలు, ఆశయాలతో స్వాగతిద్దామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే ఆంగ్ల నూతన సంవత్స
మన్సూరాబాద్ : రెండు చేతులు లేకున్నా నోటితో బొమ్మలు గీస్తున్న మౌత్ ఆర్టిస్ట్ కె. స్వప్నికకు ఉప్పల ఫౌండేషన్ చేయూతనిచ్చింది. శ్రీకాకుళంకు చెందిన కొవ్వాడ సరస్వతి తమ కుమార్తె కె. స్వప్నికతో కలిసి నగరానికి �
అబిడ్స్ : భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సామాజిక, ఆధ్యాత్మిక సేవలతో పాటు అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారిని ప్రయోజకులను చేస్తోందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్�