వనస్థలిపురం : దేశంలోనే వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసి�
హయత్నగర్ : ‘‘పురాతన కట్టడాలకు రక్షణ కల్పిస్తూ, వాటి పూర్వ వైభవానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, హయత్ నగర్ లోని పురాతన హయత్ బక్షీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.2.50 కోట్లు కేటాయించిందని టూరిజం, ఎక్
కవాడిగూడ : రెండు తెలుగు రాష్ట్రాలపై దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెరగని ముద్ర వేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. అలాంటి మహానే�
ఆర్కేపురం : సరూర్నగర్ పట్టణంలోని శ్రీ బంగారు మైసమ్మ శ్రీ కాశీ వైద్యనాదేశ్వర ఆలయంలో బుధవారం ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం దేవాలయం ధర్మకర్తల మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, ప్రధ
ఎల్బీనగర్ : అందరివాడుగా ఉత్తమ సేవలు అందించిన గొప్ప నాయకుడు స్వర్గీయ రోశయ్య అని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. దివంగత రోశయ్య భౌతికకాయాన్ని సందర్శించ
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తాకు ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ విశ్వగురు వరల్డ్ రికార్డ్సు అవ�
ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస గుప్తా అత్యాధునిక అంబులెన్స్ను విరాళంగ
Gift A Smile | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా తన సొంత నిధులతో, ఉప్పల ఫౌండేషన్
ఆర్కేపురం : సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మహాత్మా జ�
మన్సూరాబాద్ : నిరుపేదల కుటుంబాలలో జరుగుతున్న వివాహాలకు ఉప్పల ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా పుస్తె, మట్టెలు, చీర, గాజులను అందించే సాంప్రదాయం కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివ�
మన్సూరాబాద్ : నిరుపేదల ఇండ్లలో జరిగే వివాహాలకు ఉప్పల ఫౌండేషన్ అపన్న హస్తం అందించింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గత ఇరవై సంవత్సరాలుగా ఉప్పల ఫౌండేషన్ సంస్�
ఎల్బీనగర్ : దిల్సుఖ్నగర్లోని శ్రీ షిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఆలయంలో ఆదివారం దివ్యాంగుల జంటకు వివాహం జరిపించారు. తెలంగాణ ప్రాంతీయ దివ్యాంగుల సంఘం వారి అభ్యర్ధన మేరకు దివ్యాంగులైన వధువరులు
అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం మన్సూరాబాద్ : అనారోగ్యంతో బాదపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ కుటుంబానికి ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించింది. లంగర్హౌజ్, ఎండీ లైన్కు చెంది�