మన్సూరాబాద్ : పేదింటి ఆడబిడ్డ పెండ్లికి నాగోల్లోని ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించి చేయూతనిచ్చింది. నగరంలోని కాచిగూడ, లిమాలగడ్డకి చెందిన పలంగ్తోడ్ యశోద కూతురు లక్ష్మీప్రియ వివాహం ఇటీవల నిశ్చయమైం�
మన్సూరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేయడమే కాకుండా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పాటునందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివ�
జమ్మికుంట : ఆర్యవైశ్య సోదరులు అందరూ ఒక్కతాటి మీద ఉందాం..సీఎం కేసీఆర్ గారి బాటలో నడిచి, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పలువురు ఆర�
మన్సూరాబాద్ : పేదింటి ఆడబిడ్డ పెండ్లికి నాగోల్లోని ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించి చేయూతనిచ్చింది. కొత్తపేట గ్రామానికి చెందిన నేమూరి నాగేష్, వనజ దంపతుల కుమార్తె తేజస్విని వివాహం ఇటీవల నిశ్చయమైంది
తెలుగుయూనివర్సిటీ : అధికారిక కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి. వెంకటేశ్వరన్ పబ్లిక్గార్డెన్ ప్రాంగణంలో గల స్టేట్ మ్యూజియం బుద్దిస
మన్సూరాబాద్ : పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంస్థ చేయూతనిస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఎల్బీనగర్, బైరామల్
మన్సూరాబాద్ : ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియాఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్లోని కోఆపరేటివ్ బ్యాంకు కాలనీలో నిర్వహ�
టూరిజం డే వెబినార్లో టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తాహైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సం�
మన్సూరాబాద్ : వైద్య సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆస్పత్రులు సేవలందించాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ సహారా ఎస్టేట్స్ కాలనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంహీత
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జమ్మి మొక్కలు నాటారు.
హఫీజ్పేట్ : మదీనగూడ మైహోం జ్యువెల్స్ గేటెడ్ కమ్యూనిటీ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా రెండు పురస్కారా లను సొంతం చేసుకున్నది. తెలంగాణ టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లయన్స్క్లబ్ ఆఫ్ �
ఆర్కేపురం: ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.